Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరువణ్ణామలైలో విరిగిపడుతున్న కొండచరియలు.. ఏడుగురు ఏమయ్యారు.. వెయ్యి అడుగుల? (videos)

సెల్వి
సోమవారం, 2 డిశెంబరు 2024 (18:48 IST)
Tiruvannamalai
తమిళనాడులోని అరుణాచలేశ్వర ఆలయం వెలసి వున్న తిరువణ్ణామలైలో భారీ వర్షాల కారణంగా సహాయక చర్యలు జరుగుతున్నాయి. భారీ వర్షాల కారణంగా తిరువణ్ణామలైలో కొండచరియలు విరిగిపడుతున్నాయి. తిరువణ్ణామలైలోని గుగై నమశ్శివాయ ఆలయంలో ప్రహరీ గోడ విరిగిపడింది. ఈ ఘటనలో భక్తులు బతుకుజీవుడా అంటూ బయటపడ్డారు. 

#WATCH | திருவண்ணாமலையில் பாறைகள் உருண்டு விழுந்து புதையுண்ட வீட்டிலிருந்து சடலங்கள் மீட்கப்படும் காட்சி!#SunNews | #Tiruvannamalai pic.twitter.com/ixQCIHMBKO
అంతకుముందు కొండచరియలు విరిగిపడటంతో ఒక బండరాయి నివాస భవనంపై పడి ఏడుగురు సభ్యులతో కూడిన కుటుంబం శిధిలాల్లో చిక్కుకుంది. ఫెంగల్ తుఫాను రాష్ట్ర రాజధాని చెన్నై సమీపంలో తీరం దాటిన తర్వాత వారాంతం నుండి దక్షిణాది రాష్ట్రం భారీ వర్షాలు కురుస్తోంది.
 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments