Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరువణ్ణామలైలో విరిగిపడుతున్న కొండచరియలు.. ఏడుగురు ఏమయ్యారు.. వెయ్యి అడుగుల? (videos)

సెల్వి
సోమవారం, 2 డిశెంబరు 2024 (18:48 IST)
Tiruvannamalai
తమిళనాడులోని అరుణాచలేశ్వర ఆలయం వెలసి వున్న తిరువణ్ణామలైలో భారీ వర్షాల కారణంగా సహాయక చర్యలు జరుగుతున్నాయి. భారీ వర్షాల కారణంగా తిరువణ్ణామలైలో కొండచరియలు విరిగిపడుతున్నాయి. తిరువణ్ణామలైలోని గుగై నమశ్శివాయ ఆలయంలో ప్రహరీ గోడ విరిగిపడింది. ఈ ఘటనలో భక్తులు బతుకుజీవుడా అంటూ బయటపడ్డారు. 

#WATCH | திருவண்ணாமலையில் பாறைகள் உருண்டு விழுந்து புதையுண்ட வீட்டிலிருந்து சடலங்கள் மீட்கப்படும் காட்சி!#SunNews | #Tiruvannamalai pic.twitter.com/ixQCIHMBKO
అంతకుముందు కొండచరియలు విరిగిపడటంతో ఒక బండరాయి నివాస భవనంపై పడి ఏడుగురు సభ్యులతో కూడిన కుటుంబం శిధిలాల్లో చిక్కుకుంది. ఫెంగల్ తుఫాను రాష్ట్ర రాజధాని చెన్నై సమీపంలో తీరం దాటిన తర్వాత వారాంతం నుండి దక్షిణాది రాష్ట్రం భారీ వర్షాలు కురుస్తోంది.
 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్-9‌లో కన్నడ నటి.. ఆమె ఎవరు?

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments