తిరువణ్ణామలైలో విరిగిపడుతున్న కొండచరియలు.. ఏడుగురు ఏమయ్యారు.. వెయ్యి అడుగుల? (videos)

సెల్వి
సోమవారం, 2 డిశెంబరు 2024 (18:48 IST)
Tiruvannamalai
తమిళనాడులోని అరుణాచలేశ్వర ఆలయం వెలసి వున్న తిరువణ్ణామలైలో భారీ వర్షాల కారణంగా సహాయక చర్యలు జరుగుతున్నాయి. భారీ వర్షాల కారణంగా తిరువణ్ణామలైలో కొండచరియలు విరిగిపడుతున్నాయి. తిరువణ్ణామలైలోని గుగై నమశ్శివాయ ఆలయంలో ప్రహరీ గోడ విరిగిపడింది. ఈ ఘటనలో భక్తులు బతుకుజీవుడా అంటూ బయటపడ్డారు. 

#WATCH | திருவண்ணாமலையில் பாறைகள் உருண்டு விழுந்து புதையுண்ட வீட்டிலிருந்து சடலங்கள் மீட்கப்படும் காட்சி!#SunNews | #Tiruvannamalai pic.twitter.com/ixQCIHMBKO
అంతకుముందు కొండచరియలు విరిగిపడటంతో ఒక బండరాయి నివాస భవనంపై పడి ఏడుగురు సభ్యులతో కూడిన కుటుంబం శిధిలాల్లో చిక్కుకుంది. ఫెంగల్ తుఫాను రాష్ట్ర రాజధాని చెన్నై సమీపంలో తీరం దాటిన తర్వాత వారాంతం నుండి దక్షిణాది రాష్ట్రం భారీ వర్షాలు కురుస్తోంది.
 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments