Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరద నీటి ఉధృతిలో కొట్టుకుపోతున్న పులి... ఎక్కడ?

Webdunia
ఆదివారం, 24 జులై 2022 (09:29 IST)
ఓ పులి వరద నీటి ఉధృతిలో కొట్టుకుని పోతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. ఈ దృశ్యం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గిరిజాపురి బ్యారేజీ వద్ద కనిపించింది. 
 
ఈ బ్యారేజీ నుంచి విడుదల చేసిన వరద నీటిలో చిక్కకున్న ఈ పులి వరద నీటి నుంచి బయటపడేందుకు అష్టకష్టాలు పడింది. భారీ నీటి ప్రవాహాన్ని దాటేందుకు శతవిధాలా ప్రయత్నం చేసి, చివరకు గిరిజాపురి బ్యారేజీ వరద నీటిలో దిగువ ప్రాంతానికి కొట్టుకునిపోయింది. 
 
ఈ ప్రాంతం దుద్వా టైగర్ రిజర్వ్‌లో భాగమైన కతర్నియాఘాట్ వన్యప్రాణుల అభయారణ్యం సమీపంలో ఉంది. అది బ్యారేజీ నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించింది కానీ భారీ ప్రవాహాలు బ్యారేజీ కిందికి కొట్టుకునిపోయింది. 
 
అప్రమత్తమైన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. స్థానికుల సహకారంతో అటవీశాఖ అధికారులు పులి సంచారాన్ని పరిశీలించి బ్యారేజీ గేట్లను మూసివేశారు. ఆరు గంటల శ్రమ తర్వాత పులి సురక్షితంగా రక్షించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

రజనీకాంత్‌కు వీరాభిమానిని - అలా చేయడం ఇబ్బందిగా లేదు : అమీర్ ఖాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments