Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగళూరులో భారీ పేలుడు... 100 మీటర్లు దూరంలో మూడు మృతదేహాలు

Webdunia
గురువారం, 23 సెప్టెంబరు 2021 (16:19 IST)
బెంగళూరు చామరాజపేటలోని ఓ భవనంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. భవనంలో బాణసంచా ఒక్కసారిగా పేలడంతో 100 మీటర్లు దూరంలో మూడు మృతదేహాలు ఎగిరిపడ్డాయి. పేలుడు ధాటికి మృతదేహాలు తునాతునకలైయ్యాయి. 
 
ఈ ఘటనలో గాయపడిన మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వి.వి.పురం పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని విచారణ చేపట్టారు. 
 
భవనం పక్కనే ఉన్న పంక్చర్‌ షాపు కూడా ధ్వంసమైంది. వి.వి.పురం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు అందిస్తున్నారు. గ్యాస్ పేలుడా లేక.. బాణా సంచా పేలుడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

డైరెక్టర్లే నన్ను కొత్తగా చూపించే ప్రయత్నం చేయాలి : బ్రహ్మానందం

సుధీర్ బాబు హీరోగా జీ స్టూడియోస్ సమర్పణలో జటాధర ప్రారంభం

యుద్దం రేపటి వెలుగు కోసం అనేది త్రికాల ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments