Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలో అందుబాటులోకి మూడు డోసుల టీకా!

Webdunia
శుక్రవారం, 20 ఆగస్టు 2021 (21:17 IST)
త్వరలో దేశంలో మూడు డోసుల టీకా అందుబాటులోకి రానుంది. ఫార్మా సంస్థ జైడస్‌ క్యాడిలా అభివృద్ధి చేసిన జైకోవ్‌-డి మూడు డోసుల టీకా అత్యవసర వినియోగ అనుమతులు ఇవ్వాలంటూ భారత ఔషధ నియంత్రణ సంస్థ (డిసిజిఐ)కి భారత కేంద్ర ఔషధ నిపుణుల బృందం సిఫార్సు చేసినట్లు సమాచారం.

ఈ టీకాకు డిసిజిఐ నుంచి అనుమతులు వస్తే.. దేశంలో అందుబాటులోకి వచ్చే ఆరో టీకా, తొలి డిఎన్‌ఎ ఆధారిత కరోనా వ్యాక్సిన్‌ ఇదే అవుతుంది. ఈ టీకాకు అత్యవసర వినియోగ అనుమతుల కోసం జైడస్‌ క్యాడిలా జులై 1న దరఖాస్తు చేసుకుంది.

దీనిపై నిపుణుల కమిటీ గురువారం సమావేశమై డిసిజిఐకి సిఫార్సులు చేసినట్లు సమాచారం. ఈ టీకాకు 66.6 శాతం సమర్థత ఉన్నట్లు మధ్యంతర పరిశీలనలో తేలింది. ఇది మూడు డోసుల టీకా. 0-28-56 రోజుల్లో తీసుకోవాలి. 12 ఏళ్లు పైబడినవారిపై తమ టీకా పని చేస్తుందని కంపెనీ వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments