Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలో అందుబాటులోకి మూడు డోసుల టీకా!

Webdunia
శుక్రవారం, 20 ఆగస్టు 2021 (21:17 IST)
త్వరలో దేశంలో మూడు డోసుల టీకా అందుబాటులోకి రానుంది. ఫార్మా సంస్థ జైడస్‌ క్యాడిలా అభివృద్ధి చేసిన జైకోవ్‌-డి మూడు డోసుల టీకా అత్యవసర వినియోగ అనుమతులు ఇవ్వాలంటూ భారత ఔషధ నియంత్రణ సంస్థ (డిసిజిఐ)కి భారత కేంద్ర ఔషధ నిపుణుల బృందం సిఫార్సు చేసినట్లు సమాచారం.

ఈ టీకాకు డిసిజిఐ నుంచి అనుమతులు వస్తే.. దేశంలో అందుబాటులోకి వచ్చే ఆరో టీకా, తొలి డిఎన్‌ఎ ఆధారిత కరోనా వ్యాక్సిన్‌ ఇదే అవుతుంది. ఈ టీకాకు అత్యవసర వినియోగ అనుమతుల కోసం జైడస్‌ క్యాడిలా జులై 1న దరఖాస్తు చేసుకుంది.

దీనిపై నిపుణుల కమిటీ గురువారం సమావేశమై డిసిజిఐకి సిఫార్సులు చేసినట్లు సమాచారం. ఈ టీకాకు 66.6 శాతం సమర్థత ఉన్నట్లు మధ్యంతర పరిశీలనలో తేలింది. ఇది మూడు డోసుల టీకా. 0-28-56 రోజుల్లో తీసుకోవాలి. 12 ఏళ్లు పైబడినవారిపై తమ టీకా పని చేస్తుందని కంపెనీ వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara Veeramallu Review: హరిహర వీరమల్లు మూవీలో హిందూధర్మం వుందా? మూవీ రివ్యూ

Rajeev Kanakala: రాజీవ్ కనకాలకు నోటీసులు జారీ.. ఆరోగ్యం బాగోలేదు

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments