Webdunia - Bharat's app for daily news and videos

Install App

మావోలపై కాల్పులు : ముగ్గురు జవాన్లకు గాయాలు!

Webdunia
మంగళవారం, 19 ఆగస్టు 2014 (13:27 IST)
మావోయిస్టులకు, కోబ్రా జవాన్లకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. చత్తీస్గఢ్ దంతెవాడ అటవీ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన జవాన్లను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 
 
పోలీసు అధికారుల కథనం ప్రకారం కూంబింగ్లో పాల్గొని సీఆర్‌పీఎఫ్‌, కోబ్రా జవాన్లు, పోలీసులు తిరిగి వస్తుండగా మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. అయితే ఆ దాడిని జవాన్లు సమర్థవంతంగా తిప్పికొట్టారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments