Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్ గాంధీపై సెటైర్లు.. మోడీనే టార్గెట్.. రమ్యను అస్త్రంగా తీసుకున్న సోనియా..!

సోషల్ మీడియా రాహుల్ గాంధీపై వస్తోన్న సెటైర్లకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చర్యలు చేపడుతుతున్నారు. డిజిటల్ ప్రచారాలకు.. వ్యవహారాలు పర్యవేక్షించేందుకు కర్ణాటక సినీ నటి, మా

Webdunia
శనివారం, 13 మే 2017 (10:46 IST)
సోషల్ మీడియా రాహుల్ గాంధీపై వస్తోన్న సెటైర్లకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చర్యలు చేపడుతుతున్నారు. డిజిటల్ ప్రచారాలకు.. వ్యవహారాలు పర్యవేక్షించేందుకు కర్ణాటక సినీ నటి, మాజీ ఎంపీ కూడా అయిన రమ్యను రాహుల్ ఎంపిక చేసినట్లు సమాచారం.
 
డిజిటల్ క్యాంపెయిన్ చేయడంలో రమ్య సమర్థంగా వ్యవహరించిన సందర్భాలున్న నేపథ్యంలో రాహుల్, రమ్య వైపే మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని టార్గెట్‌గా రమ్య ఇకపై అస్త్రాలు సిద్ధం చేసుకుని.. డిజిటల్ మీడియా వదులుతుందన్నమాట.
 
దేశంలో ప్రతి నగరంలో వేలాదిమంది ఇంటర్నెట్ కూలీలను పెట్టుకున్న బీజేపీ.. రాహుల్ గాంధీలపై తప్పుడు సమాచారం ఇస్తూ వారిని బఫూన్లుగా చిత్రీకరిస్తోందని సోనియా గాంధీ బాధపడుతోంది. సోషల్ మీడియాలో లేనిపోని ఆరోపణలు చేస్తూ, రాహుల్ ఖ్యాతిని తక్కువచేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని.. దీనిని ధీటుగా ఎదుర్కోవాలని సోనియా గాంధీ కాంగ్రెస్ వర్గాలను ఆదేశించినట్లు తెలుస్తోంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

NTR: రావణుడి కంటే రాముడి పాత్ర కష్టం, అందుకే అదుర్స్ 2 చేయలేకపోతున్నా : ఎన్టీఆర్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments