Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్ గాంధీపై సెటైర్లు.. మోడీనే టార్గెట్.. రమ్యను అస్త్రంగా తీసుకున్న సోనియా..!

సోషల్ మీడియా రాహుల్ గాంధీపై వస్తోన్న సెటైర్లకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చర్యలు చేపడుతుతున్నారు. డిజిటల్ ప్రచారాలకు.. వ్యవహారాలు పర్యవేక్షించేందుకు కర్ణాటక సినీ నటి, మా

Webdunia
శనివారం, 13 మే 2017 (10:46 IST)
సోషల్ మీడియా రాహుల్ గాంధీపై వస్తోన్న సెటైర్లకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చర్యలు చేపడుతుతున్నారు. డిజిటల్ ప్రచారాలకు.. వ్యవహారాలు పర్యవేక్షించేందుకు కర్ణాటక సినీ నటి, మాజీ ఎంపీ కూడా అయిన రమ్యను రాహుల్ ఎంపిక చేసినట్లు సమాచారం.
 
డిజిటల్ క్యాంపెయిన్ చేయడంలో రమ్య సమర్థంగా వ్యవహరించిన సందర్భాలున్న నేపథ్యంలో రాహుల్, రమ్య వైపే మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని టార్గెట్‌గా రమ్య ఇకపై అస్త్రాలు సిద్ధం చేసుకుని.. డిజిటల్ మీడియా వదులుతుందన్నమాట.
 
దేశంలో ప్రతి నగరంలో వేలాదిమంది ఇంటర్నెట్ కూలీలను పెట్టుకున్న బీజేపీ.. రాహుల్ గాంధీలపై తప్పుడు సమాచారం ఇస్తూ వారిని బఫూన్లుగా చిత్రీకరిస్తోందని సోనియా గాంధీ బాధపడుతోంది. సోషల్ మీడియాలో లేనిపోని ఆరోపణలు చేస్తూ, రాహుల్ ఖ్యాతిని తక్కువచేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని.. దీనిని ధీటుగా ఎదుర్కోవాలని సోనియా గాంధీ కాంగ్రెస్ వర్గాలను ఆదేశించినట్లు తెలుస్తోంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments