Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాజ్‌మహల్ వద్ద పాము... టూరిస్టులు పరుగో పరుగు.. నీళ్లు తాగడానికి వచ్చిందట...

ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్‌మహల్ వద్ద పాము కలకలం సృష్టించింది. దాదాపు ఆరు అడుగులు పొడవున్న పామును చూసిన పర్యాటకులు బెంబేలెత్తిపోయారు. కొంతమంది అక్కడి నుంచి పరుగులు పెట్టగా.. మరికొందరు సాయం కోసం పెద్దగా

Webdunia
బుధవారం, 17 మే 2017 (17:36 IST)
ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్‌మహల్ వద్ద పాము కలకలం సృష్టించింది. దాదాపు ఆరు అడుగులు పొడవున్న పామును చూసిన పర్యాటకులు బెంబేలెత్తిపోయారు. కొంతమంది అక్కడి నుంచి పరుగులు పెట్టగా.. మరికొందరు సాయం కోసం పెద్దగా కేకలేశారు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే అటవీ శాఖ అధికారులను సమాచారం అందించారు. భద్రతా సిబ్బంది ఇచ్చిన సమాచారంతో తాజ్‌మహల్ వద్దకు చేరుకున్న అటవీశాఖ సిబ్బంది గంటపాటు శ్రమించి పామును పట్టుకున్నారు.  
 
ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. వేసవిలో దాహార్తితో తల్లడిల్లిన పాము చల్లదనం కోసం కట్టడం వైపు వచ్చిందన్నారు. పబ్లిక్ వాటర్ సదుపాయం కోసం నాలుగు ఆర్వో ప్లాంట్లను తాజ్‌మహల్‌ వద్ద నిర్వహిస్తున్నారు. నీరు తాగడానికి వెళ్లిన ఓ వ్యక్తి పామును గమనించడంతో కలకలం చెలరేగిందని పోలీసులు చెప్పుకొచ్చారు. ఈ పాము ఆరడుగులు ఉన్నదని వారు చెప్పారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments