Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలో బీజేపీకి మ‌రో షాక్‌: పార్టీకి మంత్రి ధరమ్ సింగ్ బైబై

Webdunia
గురువారం, 13 జనవరి 2022 (18:37 IST)
Dharam Singh Saini
ఎమ్మెల్యే ముఖేష్ వర్మ బీజేపీ వీడిన కొద్ది గంటల్లోనే వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు చెందిన స్వ‌తంత్ర మంత్రి ధరమ్ సింగ్ కూడా పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. దీంతో యూపీలో బీజేపీకి మ‌రో షాక్‌ తప్పలేదు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏడుగురు ఎమ్మెల్యేలు, ఇద్ద‌రు మంత్రులు బీజేపీని వీడారు. 
 
కేబినెట్ మంత్రి స్వామి ప్ర‌సాద్ మౌర్య త‌న ప‌లుకుబ‌డితో తన‌కు అనుకూలంగా ఉన్న నేత‌ల‌ను బీజేపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేలా చేస్తున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. నేత‌లు పార్టీని వీడుతున్న‌ప్ప‌ట‌కి బీజేపీ మాత్రం నోరు మెద‌ప‌డం లేదు. 
 
వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం త‌మ‌దే అని ధీమాను వ్య‌క్తం చేస్తుంది బీజేపీ. వ‌చ్చే నెల‌లో యూపీ అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. కోవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ అన్నిపార్టీలు ప్ర‌చారానికి సిద్ధం అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments