Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలో బీజేపీకి మ‌రో షాక్‌: పార్టీకి మంత్రి ధరమ్ సింగ్ బైబై

Webdunia
గురువారం, 13 జనవరి 2022 (18:37 IST)
Dharam Singh Saini
ఎమ్మెల్యే ముఖేష్ వర్మ బీజేపీ వీడిన కొద్ది గంటల్లోనే వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు చెందిన స్వ‌తంత్ర మంత్రి ధరమ్ సింగ్ కూడా పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. దీంతో యూపీలో బీజేపీకి మ‌రో షాక్‌ తప్పలేదు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏడుగురు ఎమ్మెల్యేలు, ఇద్ద‌రు మంత్రులు బీజేపీని వీడారు. 
 
కేబినెట్ మంత్రి స్వామి ప్ర‌సాద్ మౌర్య త‌న ప‌లుకుబ‌డితో తన‌కు అనుకూలంగా ఉన్న నేత‌ల‌ను బీజేపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేలా చేస్తున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. నేత‌లు పార్టీని వీడుతున్న‌ప్ప‌ట‌కి బీజేపీ మాత్రం నోరు మెద‌ప‌డం లేదు. 
 
వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం త‌మ‌దే అని ధీమాను వ్య‌క్తం చేస్తుంది బీజేపీ. వ‌చ్చే నెల‌లో యూపీ అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. కోవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ అన్నిపార్టీలు ప్ర‌చారానికి సిద్ధం అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments