Webdunia - Bharat's app for daily news and videos

Install App

జైపూర్‌లో దారుణం.. ఈ వీడియో చూస్తే భయంతో నిర్ఘాంతపోతారు... ధైర్యం ఉన్నవారే చూడండి!

రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్‌లో దారుణం జరిగింది. ఒక మనిషిని.. మరో మనిషి ఇంత దారుణంగా హత్య చేస్తారా? నిజంగా ఈ వీడియో చూసిన నెటిజన్లు నిర్ఘాంతపోతున్నారు. నిజంగానే చిన్న పిల్లలు ఈ వీడియోను తిలకించకుండా

Webdunia
గురువారం, 16 జూన్ 2016 (17:09 IST)
రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్‌లో దారుణం జరిగింది. ఒక మనిషిని.. మరో మనిషి ఇంత దారుణంగా హత్య చేస్తారా? నిజంగా ఈ వీడియో చూసిన నెటిజన్లు నిర్ఘాంతపోతున్నారు. నిజంగానే చిన్న పిల్లలు ఈ వీడియోను తిలకించకుండా ఉండటమే మేలని పలు వెబ్‌సైట్లు హెడ్డింగ్‌లు పెట్టి వీడియోను అప్ చేశాయి కూడా. ఈనెల 9వ తేదీన జరిగిన ఈ దారుణ హత్య వివరాలను పరిశీలిస్తే..
 
జైపూర్‌లోని ఏటీఎం సెంటర్‌లో దోపిడీకి వచ్చిన కొందరు ముసుగు దొంగలు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ ఏటీఎం కేంద్రంలో సెక్యూరిటీగా పని చేస్తున్న గార్డు.. ఏసీలో హాయిగా నిద్రపోతున్నాడు. ఇదే అదునుగా భావించిన ముసుగు దొంగలు సెక్యూరిటీగార్డును నిద్రలోనే చంపేశారు. 
 
ఓ పెద్ద కట్టెతో తలపై కొట్టాడు. ఆ వెంటనే లేచేందుకు ప్రయత్నించగా, ఆ తర్వా పదేపదే తలపైనే కొట్టడంతో అతను అక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ సీన్ అంతా సీసీ కెమెరాల్లో రికార్డయింది. పుటేజిల ఆధారంగా పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ వీడియో యూట్యూబ్‌లో వైరల్‌లా వ్యాపించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు భయంతో నిర్ఘాంతపోతున్నారు. 

 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments