Webdunia - Bharat's app for daily news and videos

Install App

పదేళ్ళ బాలుడిని మింగేసిన మొసలి.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 13 జులై 2022 (07:38 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని షీపుర్‌లో ప్రతి ఒక్కరూ విస్తుపోయే, ఆశ్చర్యకర సంఘటన జరిగింది. ఓ పదేళ్ళ బాలుడిని మొసలి ఒకటి అమాంతం మింగేసింది. బాలుడు నదిలో స్నానం చేసుండగా, చడీచప్పుడు లేకుండా వచ్చిన మొసలి అతడిపై దాడి చేసి నీటిలోకి లాక్కెళ్లి, ఆ తర్వాత మింగేసింది. మొసలి దాడిచేసే సమయంలో అక్కడ ఉన్న ప్రజలు ఆ మొసలిని కర్రలతో కొట్టి, వలల సాయంతో పట్టుకుని ఒడ్డుకు చేర్చారు. అయితే, మొసలి మాత్రం బాలుడుని మింగేసింది. 
 
ఈ సమాచారం అందుకున్న పోలీసులు, అటవీ అధికారులు అక్కడికి చేరుకుని, మొసలిని తిరిగి నీటిలోకి వదిలివేయాలని కోరారు. కానీ, గ్రామస్థులు ససేమిరా అన్నారు. దాని కడుపులో తమ బిడ్డ బతికే ఉండొచ్చని, ఉమ్మివేసేంతవరకూ వదిలేది లేదని కుటుంబీకులు తేల్చిచెప్పారు. మొసలి మింగేస్తే చనిపోయి ఉంటాడని, బతికిఉండే అవకాశం లేదని పోలీసులు, అటవీ అధికారులు నచ్చజెప్పడంతో ఎట్టకేలకు సాయంత్రం నాటికి ఆ మొసలిని విడిచిపెట్టారు. 

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments