Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి కరోనావైరస్, హోంక్వారెంటైన్లో...

Webdunia
మంగళవారం, 29 సెప్టెంబరు 2020 (22:19 IST)
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కరోనావైరస్ బారిన పడ్డారు. ఈ రోజు ఉదయం సాధారణ COVID-19 పరీక్ష చేయగా రిపోర్టులో భారత ఉపరాష్ట్రపతికి కరోనావైరస్ పాజిటివ్‌ వచ్చింది. అయినప్పటికీ, ఆయన ఎంతో హుషారుగా వున్నారు. చాలా తక్కువ లక్షణాలు వుండటంతో హోం క్వారెంటైన్లో వుండి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నట్లు ఉపరాష్ట్రపతి కార్యాలయం వెల్లడించింది.
 
మరోవైపు ఉపరాష్ట్రపతి సతీమణి శ్రీమతి ఉషా నాయుడుకి కరోనావైరస్ నెగటివ్ వచ్చింది. ఇటీవలి కాలంలో పలువురు రాజకీయవేత్తలకు కరోనావైరస్ సోకుతూ ఆందోళన కలిగిస్తోంది.


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Adhi Da Surprise: కేతికా శర్మ హుక్ స్టెప్ వివాదం.. స్కర్ట్‌ను ముందుకు లాగుతూ... ఏంటండి ఇది?

జాట్ ప్రమోషన్లలో జోరుగా పాల్గొన్న సన్నీ డియోల్, రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానం

తెలుగు సినిమాలను, నటులను పరభాషలో లెక్కచేయరంటున్న హీరో

విజయ్ ఆంటోని భద్రకాళి టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామకాయ దొరికితే తినేయండి

మహిళలు రోజువారీ ఆహారంలో నువ్వులు చేర్చుకుంటే? ఎలా తీసుకోవాలి?

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

వైజాగ్‌ను ప్రకాశవంతంగా మార్చిన బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

కాలిఫోర్నియా బాదంతో ఈ హోలీని ఆరోగ్యకరంగా, ప్రత్యేకంగా చేసుకోండి

తర్వాతి కథనం
Show comments