Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్న కూతుర్ని పెన్సిల్‌తో పొడిచి హింసించిన తల్లి, ఎక్కడ?

Webdunia
శనివారం, 24 అక్టోబరు 2020 (16:58 IST)
కరోనా మహమ్మారి నేపథ్యంలో పలు విద్యా సంస్థలు మూతపడ్డాయి. దీంతో విద్యార్థుల చదువులు అంధకారంగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్స పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలలు విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులను ప్రారంభించింది. ఆన్ లైన్ క్లాసులు విద్యార్థులకు ఆహ్లాదకరంగా ఉన్నా కొంతమంది మాత్రం పలు ఇబ్బందులకు గురవుతున్న సందర్భాలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి.
 
ఇలాంటి తరుణంలో ఓ హింసాత్మక చర్య వెలగులోకి వచ్చింది. ఆన్లైన్ క్లాసులకు సరైన సమాధానం చెప్పలేదని కన్నకూతిర్ని పెన్సిలుతో 12 సార్లు పొడిచింది ఓ తల్లి. ఆరో తరగతి చువుతున్న ఓ బాలిక ఇంట్లో వర్చువల్ పద్దతిలో క్లాసులు వింటోంది. ఆ సమయంలో టీచర్ ఆ బాలిక దగ్గర కొన్ని ప్రశ్నలు అడిగింది.
 
బాలిక సరైన సమాధానం చెప్ప కపోవడంతో ప్రక్కనే ఉన్న బాలిక తల్లి కోపం వచ్చి ఇలా కర్కశంగా ప్రవర్తించింది. దీంతో ఆ బాలిక తీవ్రంగా గాయాలపాలయ్యింది. దీంతో ఆ బాలిక సోదరి భయపడి తెలివిగా హెల్ప్ లైన్ నెంబరుకు ఫోన్ చేసింది. దీంతో ఎన్జీవో ప్రతినిధులు ఆమె ఇంటికి చేరుకొని ఆమెను గట్టిగా మందలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముంబై లోని శాంతాక్రజ్ పోలీసుస్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటుచేసుకున్నది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments