Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ ప్రియుడిని పార్టీకి ఆహ్వానించి ఇనుప రాడ్‌తో కొట్టి చంపేసింది

Webdunia
మంగళవారం, 7 మార్చి 2023 (21:04 IST)
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మాజీ ప్రియుడిని పార్టీకి ఆహ్వానించి ప్రియురాలు ఇనుప రాడ్‌తో కొట్టి చంపేసింది. పశ్చిమ బెంగాల్‌లో దుర్గాపూర్ జిల్లా గోపాల్‌మఠ్ పట్టణంలోని జాతీయ రహదారిపై చేతులు కట్టివేయబడిన స్థితిలో యువకుడి మృతదేహం లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేపట్టారు. 
 
వివరాల్లోకి వెళితే.. దుర్గాపూర్‌లోని పినజీడి నాగపల్లి ప్రాంతానికి చెందిన అవినాష్ జాన్ (19) అని తేలింది. అనంతరం పోలీసులు ప్రియురాలు అబ్రీన్ వద్ద విచారణ చేపట్టారు. అందులో అబ్రీన్‌కి పిజుపారాకు చెందిన బిట్టు కుమార్ సింగ్‌తో కొత్త ప్రేమ వ్యవహారం ఉన్నట్లు సమాచారం.
 
ఆ తర్వాత వారిద్దరిపై పోలీసులు విచారణ చేపట్టారు. అందులో పార్టీ ఏర్పాటు చేసి మాజీ ప్రియుడు అవినాష్‌ని చంపేందుకు ఆహ్వానించాలని ప్లాన్‌ చేశారు. చెప్పిన రోజు పార్టీకి వచ్చిన అవినాష్‌కు మద్యం ఇచ్చి ఇనుప రాడ్‌తో కొట్టినట్లు సమాచారం. ఇది విని షాక్ తిన్న పోలీసులు వారిద్దరినీ అరెస్ట్ చేసి దుర్గాపూర్ సబ్ డివిజనల్ కోర్టులో హాజరుపరిచారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments