Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబార్షన్లపై 24 వారాలకు గడువు పెంపు.. కేంద్రం కీలక నిర్ణయం

Webdunia
గురువారం, 30 జనవరి 2020 (08:48 IST)
అబార్షన్ల చట్ట సవరణకు కేంద్రమంత్రివర్గం ఆమోదం తెలిపింది. అబార్షన్ చేయించుకునేందుకు ప్రస్తుతమున్న 20 వారాల గడువును 24 వారాలకు పెంచేందుకు అంగీకరించింది.

అబార్షన్లకు సంబంధించి కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. అబార్షన్ చేయించేందుకు ప్రస్తుతమున్న 20 వారాల గడువును 24 వారాలకు పెంచింది. 1971 నాటి గర్భవిచ్ఛిత్తి చట్టానికి ఈమేరకు సవరణలు చేస్తూ రూపొందించిన కొత్త బిల్లును దిల్లీలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది.

రానున్న పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం గర్భం దాల్చిన 20 వారాల్లోపే అబార్షన్​ చేయించుకునే వీలుంది. ఇకపై ఆ గడువు 24 వారాలకు పెరగనుంది.

అత్యాచార బాధితులు, మైనర్లకు ఈ నిర్ణయం ఉపయోగకరంగా ఉంటుందన్నారు కేంద్రమంత్రి ప్రకాశ్​ జావడేకర్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments