Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవును.. ఆమెతో శశిథరూర్ మూడు రాత్రులు గడిపారు.. ఎవరు?

Webdunia
ఆదివారం, 1 సెప్టెంబరు 2019 (10:31 IST)
కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్‌కు సునంద పుష్కర్ కేసులో ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో శశిథరూర్‌కు వ్యతిరేకంగా కీలక సాక్ష్యం పోలీసులకు లభించింది. సునంద పుష్కర్ కేసులో ప్రధాన నిందితుడైన శశిథరూర్.. పాకిస్థాన్ జర్నలిస్టుతో గడిపిన మాట నిజమేనని నళినీ సింగ్ కీలక సాక్ష్యమిచ్చింది. దీంతో శశిథరూర్‌కు గట్టి షాక్ తప్పలేదు. 
 
పాకిస్తాన్‌కు చెందిన జర్నలిస్టు మెహర్ తార్డ్‌తో శశి థరూర్ మూడు రాత్రులు గడిపాడని, సునంద స్నేహితురాలు నళినీ సింగ్ కోర్టులో వెల్లడించారు. ఆమె వాంగ్మూలాన్ని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ అతుల్‌ శ్రీవాస్తవ, న్యాయమూర్తి అజయ్‌ కుమార్‌ ముందు చదివి వినిపించారు. 
 
సునంద తనకు మూడు సంవత్సరాలుగా తెలుసునని, చనిపోవడానికి ఏడాది ముందు నుంచే తన వ్యక్తిగత విషయాలను పంచుకునేదని నళినీ సింగ్ చెప్పుకొచ్చారు. శశిథరూర్ విషయంలో సునంద చాలాసార్లు ఏడ్చిందని చెప్పుకొచ్చింది. దుబాయ్‌‌లో మెహర్‌ తో తన భర్త గడిపి వచ్చారని ఆమె పేర్కొన్నట్టు తెలిపారు. వారి మధ్య శృంగార సందేశాలు కూడా నడిచాయని చెప్పి తనతో ఆవేదన వ్యక్తం చేస్తూ.. భావోద్వేగానికి గురైందని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

జేమ్స్ కామెరూన్ అవతార్: ఫైర్ అండ్ యాష్ తెలుగు ట్రైలర్ ఇప్పుడు విడుదల

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments