Webdunia - Bharat's app for daily news and videos

Install App

థానే రైల్వే స్టేషన్‌లో తొలి ఏసీ టాయిలెట్!

Webdunia
శుక్రవారం, 21 నవంబరు 2014 (12:49 IST)
థానే రైల్వే స్టేషన్‌లో తొలి ఏసీ టాయి‌లెట్‌ను భారత రైల్వే శాఖ ఏర్పాటు చేసింది. దీన్ని శనివారం రైల్వే ఉన్నతాధికారులు ప్రారంభించనున్నారు. ఇందులో పురుషుల విభాగంలో 30 యూరినల్స్, 4 లెట్రిన్లు... మహిళలకు 6 వాటర్ క్లోజెట్ సెక్షన్లను ఏర్పాటు చేశారు. 
 
అలాగే, వికలాంగులకు ప్రత్యేక ఏర్పాట్లున్నాయి. కాగా, దేశంలో అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో థానే ఒకటి. అలాంటి రైల్వే స్టేషన్‌లో కేవలం మూడంటే మూడే రైల్వే స్టేషన్లు ఉన్నాయి. తదుపరి, ఏసీ టాయిలెట్ సౌకర్యాన్ని డోంబివ్లి స్టేషన్లోనూ ఏర్పాటు చేస్తామని ఓ రైల్వే అధికారి తెలిపారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments