Webdunia - Bharat's app for daily news and videos

Install App

అస్సోంలో పెట్రేగిపోయిన ఉగ్రవాదులు 14 మంది పౌరుల హతం

ఈశాన్య రాష్ట్రమైన అస్సోంలో ఉగ్రవాదులు పెట్రేగి పోయారు. రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతంలో పౌరులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఘటనలో 14 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో 18 మంది గాయపడ్డారు. నలుగు

Webdunia
శుక్రవారం, 5 ఆగస్టు 2016 (19:58 IST)
ఈశాన్య రాష్ట్రమైన అస్సోంలో ఉగ్రవాదులు పెట్రేగి పోయారు. రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతంలో పౌరులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఘటనలో 14 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో 18 మంది గాయపడ్డారు. నలుగురు ఉగ్రవాదులు దాడిలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. 
 
మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆటోలో సైనిక దుస్తుల్లో వచ్చి దాడికి పాల్పడినట్లు సమాచారం. ఘటనా స్థలం నుంచి ఒక ఏకే 47 గన్‌ను స్వాధీనం చేసుకోగా, భద్రతా బలగాలు ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టాయి. 
 
ఈ ఉగ్రదాడ వార్త తెలుసుకున్న ప్రధాని మోడీ.. అస్సో సీఎం సర్బానంద్ సోనోవాల్‌తో ఫోన్‌లో మాట్లాడారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా సీఎంతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. అస్సోంకు అదనపు పారామిలిటరీ బలగాలను కేంద్రం తరలించింది. 
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

Chiru: మన శంకరవరప్రసాద్ గారు ముచ్చటగా మూడవ షెడ్యూల్ ని కేరళలో పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments