Webdunia - Bharat's app for daily news and videos

Install App

పఠాన్‌కోట్‌లో విరుచుకుపడ్డ ఉగ్రవాదులు: ఇద్దరు ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది హతం!

Webdunia
శనివారం, 2 జనవరి 2016 (11:24 IST)
పంజాబ్‌లోని భారత కీలక స్థావరమైన పఠాన్‌కోట్‌లో ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఈ ఉగ్రవాదుల దాడిలో ఇద్దరు
ఎయిర్ ఫోర్స్ సిబ్బంది చనిపోయారు. ఈ ఘటన శనివారం ఉదయం 3.30 గంటల సమయంలో చోటుచేసుకుంది. ముందుగా పఠాన్ కోట్ ఎయిర్ బేస్‌పై ఉగ్రవాదులు దాడిచేశారు. అనంతరం కాల్పులు ప్రారంభించారు, కాల్పులు ప్రారంభించిన ఉగ్రవాదులపై భద్రతా దళాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. 
 
పరిస్థితి తీవ్రం కావడంతో అప్రమత్తమైన ఉన్నతాధికారులు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ఎస్జీ), గరుడ కమాండో ఫోర్స్‌ను రంగంలోకి దించారు. ఈ దాడిలో మొత్తం ఆరుగురు ఉగ్రవాదులు పాల్గొన్నారని.. వీరిలో నలుగురు హతమైనట్లు తెలుస్తోంది. ఎయిర్ బేస్‌లోకి చొరబడ్డ మరో ఇద్దరు ఉగ్రవాదులను కూడా మట్టుబెట్టేందుకు భద్రతా దళాలు కాల్పులు కొనసాగిస్తున్నాయి.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments