Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడ ఇంజినీర్లకు కిడ్నాపర్ల నుంచి లభించని విముక్తి!

Webdunia
బుధవారం, 30 జులై 2014 (15:47 IST)
తెలుగు ఇంజినీర్ల కిడ్నాప్ వ్యవహారం మలుపులు తిరుగుతోంది. విడుదలవుతున్నారనుకున్న విజయవాడ ఇంజినీర్లు ప్రతీశ్ చంద్ర, రఘు ఇంకా నాగాలాండ్ తీవ్రవాదుల చెరలోనే ఉన్నారు. వారిద్దరు పనిచేస్తున్న పృథ్వీ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ మంగళవారం  (మంగళవారం) తీవ్రవాదులతో జరిపిన చర్చలు విఫలమయ్యాయని, అందుకే ఇంజినీర్లను మళ్లీ బంధించారని విజయవాడలోని కుటుంబ సభ్యులు తెలిపారు. 
 
కిడ్నాపర్ల డిమాండ్‌లకు కంపెనీ ప్రతినిధులు కొంత విముఖత తెలపడంతో విడిచిపెట్టాలనుకుని కూడా ఇంజినీర్లను బంధించినట్లు తెలుస్తోంది. అయితే, కంపెనీ అధికారులు తమను మోసం చేశారని ఇంజినీర్ల కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments