Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో మొదలై.. ముంబైలో పెళ్ళిపీటలెక్కి.. విషాదం మిగిల్చిన ప్రేమకథ..

తెలంగాణలో ఓ ప్రేమకథ విషాదాంతమైంది. తెలంగాణలోని ఓ కాలేజీలో మొదలైన ఈ ప్రేమకథ.. ముంబైలో పెళ్ళి పీటలెక్కినప్పటికీ.. కోర్టు ఆదేశాలతో కోర్టు ముందు ప్రవేశపెట్టే లోపే విషాదం మిగిల్చింది. కోర్టులో ప్రవేశపెడతార

Webdunia
బుధవారం, 17 మే 2017 (19:22 IST)
తెలంగాణలో ఓ ప్రేమకథ విషాదాంతమైంది. తెలంగాణలోని ఓ కాలేజీలో మొదలైన ఈ ప్రేమకథ.. ముంబైలో పెళ్ళి పీటలెక్కినప్పటికీ.. కోర్టు ఆదేశాలతో కోర్టు ముందు ప్రవేశపెట్టే లోపే విషాదం మిగిల్చింది. కోర్టులో ప్రవేశపెడతారనే అవమానంతో 20 గంటల ముందు యువతి ఆత్మహత్య చేసుకోగా, ఆ యువకుడి పరిస్థితి ఏంటో తెలియరాలేదు. అతను ఎక్కడున్నాడో వివరాలు తెలియలేదు. 
 
వివరాల్లోకి వెళితే.. అంబోజి నరేష్, తుమ్మల స్వాతిలు కాలేజీలో చదువుకుంటున్న సమయంలో ప్రేమలో పడి, ఈ సంవత్సరం మార్చి 25న వివాహం చేసుకుని ముంబైలో కాపురం పెట్టారు. నరేష్‌తో పోలిస్తే, స్వాతి అగ్రవర్ణాలకు చెందిన అమ్మాయి కావడంతో, ఆమె తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించలేదు. దీంతో స్వాతి, నరేష్‌తో కలసి వెళ్లిపోయింది.
 
ఆపై స్వాతి ఎక్కడున్నారో కనుగొన్న ఆమె తల్లిదండ్రులు ఇంటికి రమ్మని పిలిపించి.. ఆమెను తీసుకెళ్లిపోయారు. నరేశ్ అదృశ్యమయ్యాడు. అయితే ఇంతలో ఏమైందో ఏమో కానీ స్వాతి ఆత్మహత్యకు పాల్పడింది. నరేష్ ఆచూకీ తెలియరాలేదు. ఈ కేసుపై లోతుగా విచారించాలని కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments