Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ కు తప్పిన పెను ప్రమాదం

Webdunia
గురువారం, 29 ఆగస్టు 2019 (19:25 IST)
హైదరాబాద్‌ నుంచి దిల్లీ వెళ్తున్న తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు పెను ప్రమాదం తప్పింది.  రైలు హరియాణాలోని బల్లభ్‌గఢ్‌ వద్దకు రాగానే 9వ నంబరు కోచ్‌ కిందభాగంలో మంటలు చెలరేగాయి.

వెంటనే అప్రమత్తమైన సిబ్బంది రైలును నిలిపివేసి మంటలను ఆర్పివేశారు. ప్రయాణికులందరూ సురక్షితంగానే ఉన్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. పాంట్రీ, ఎస్ 10, బి1 బోగీల్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఒక బోగి పూర్తిగా కాలిపోయినట్టు తెలుస్తోంది.

మంటలంటుకున్న బోగీలను రైలు నుంచి వేరు చేశారు. ఘటన కారణంగా అదే మార్గంలో నడిచే మిగిలిన వ్యాగన్లను కూడా నిలిపివేశారు. పొగలు రావడానికి కారణాలను అధికారులు అన్వేషిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కూలీలో నటించిన రిచ్ కార్మికులు రజనీకాంత్, ఆమిర్ ఖాన్ పారితోషికం ఎంతో తెలుసా?

Hansika : విడాకుల దిశగా హన్సిక అడుగులు వేస్తుందా !

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

బడ్జెట్ రూ.40 కోట్లు.. కలెక్షన్లు రూ.210+ కోట్లు : 'మహవతార్ నరసింహా' ఉగ్రరూపం!!

నా కోసం ప్రభుత్వ వాహనం పంపలేదు... దానికి నాకూ ఎలాంటి సంబంధం లేదు : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments