Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరప్రదేశ్‌లో దారుణం : 15 యేళ్ళ బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై చెట్టుకు ఉరేశారు

Webdunia
సోమవారం, 30 మే 2016 (09:33 IST)
అరాచకాలకు నిలయమైన ఉత్తరప్రదేశ్‌లో మరో ఘోరం జరిగిపోయింది. 15 ఏళ్ల బాలికను సామూహిక అత్యాచారం చేసి, చెట్టుకు ఉరివేసి చంపేశారు. తీవ్ర కలకలం రేపిన ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్‌లో చోటుచేసుకుంది. పూర్తి వివరాలను పరిశీలిస్తే గ్రామ సరిహద్దులో తన కూతురు చెట్టుకు ఊరివేసుకుని కనిపించడంతో బాలిక తండ్రి గుండెలు బద్దలు కొట్టుకున్నాడు. విషయం తెలియడంతో బాలిక బంధువులు, గ్రామస్థులు సంఘటనాస్థలికి చేరుకున్నారు. బాలిక తండ్రి గత శుక్రవారమే తన కూతురు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 
 
ఫిర్యాదు చేసిన కూడా పట్టించుకోని నలుగురు కానిస్టేబుళ్ళను అధికారులు విధులనుంచి తొలగించారు. పోలీసులు విచారణంలో మాత్రం సామూహిక అత్యాచారం చేసి చెట్టుకు ఊరి తీసినట్లు తేలింది. అత్యాచారానికి పాల్పడిన నిందితులు ఇమ్రాన్, సర్వ్‌జిత్ యాదవ్, ఘన్‌శ్యామ్ మౌర్యాలే తన కూతురిని హత్యచేశారని బాలిక తండ్రి ఫిర్యాదు చేశారు. ఇంతకుముందే తన కుమార్తెను అపహరించేందుకు ప్రయత్నం చేశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు సర్వజీత్, ఇమ్రాన్‌లను అరెస్టు చేశారు. ఘనశ్యామ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం