Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నానం చేస్తున్న బాలికపై అత్యాచారం.. బాత్రూమ్‌లోకి దూరి.. ఆపై పరార్..

బాలికలు, మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. బాలికలపై అత్యాచారాలు జరిగే ఘటనలు పెరిగిపోతూనే ఉన్నాయి. రాజస్థాన్‌లో ఓ బాలిక స్నానం చేస్తుండగా బాత్రూమ్‌లోకి దూరిన కామాంధుడు బాలికపై అత్యాచారాన

Webdunia
సోమవారం, 9 జనవరి 2017 (15:00 IST)
బాలికలు, మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. బాలికలపై అత్యాచారాలు జరిగే ఘటనలు పెరిగిపోతూనే ఉన్నాయి. రాజస్థాన్‌లో ఓ బాలిక స్నానం చేస్తుండగా బాత్రూమ్‌లోకి దూరిన కామాంధుడు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ రాష్ట్రంలోని బరాన్ జిల్లా చబ్దా పట్టణంలో ఆదివారం నాడు ఓ ఇంట్లో 15ఏళ్ల బాలిక స్నానం చేయడం కోసం బాత్రూమ్‌లోకి వెళ్లింది.
 
బాలిక కదలికలను గమనిస్తున్న మహేంద్ర బైరాగీ(28) అనే స్థానిక యువకుడు ఉన్నట్టుండి బాత్రూమ్‌‍లోకి చొచ్చుకుపోయాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డి అక్కడ నుంచి పారిపోయాడు. ఈ ఘటనపై బాధిత బాలిక తన తల్లితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఐపీసీ సెక్షన్ 376, పోస్కో చట్టాల కింద అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న అతనిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.

సిల్క్ సారీ సాంగ్ రిలీజ్ చేసిన సాయి రాజేష్

మా కాంబినేషన్ చూపులు కలిసిన శుభవేళ అనుకోవచ్చు : రాజ్ తరుణ్

అమ్మాయిలు షీ సేఫ్ యాప్‌తో సేఫ్‌గా ఉండాలి: కాజల్ అగర్వాల్

తల్లిదండ్రులు పిల్లలకు చూపించాల్సిన చిత్రం ప్రేమించొద్దు : చిత్రయూనిట్

ప్రేమ కథతో పాటుగా మర్డర్, క్రైమ్ మిస్టరీ చిత్రమే నింద టీజర్ : నవీన్ చంద్ర

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments