Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరోటా, ఫ్రైడ్ రైస్ తిని నిద్రపోయాడు.. అంతే ప్రాణాలు కోల్పోయాడు..

Webdunia
గురువారం, 16 మార్చి 2023 (16:50 IST)
పరోటా, ఫ్రైడ్ రైస్ తిన్న వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం పాండిచ్చేరిలో సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే..  పుదుచ్చేరి అరియపాళయంకు చెందిన సెల్వరాసు కానన్ సత్యమూర్తి (33) ఐటీలో ఉద్యోగం చేస్తున్నాడు. 
 
కరోనా లాక్‌డౌన్ కాలం నుండి అతను ఇంటి నుండి పని చేస్తున్నందున, అతను తన భార్యతో కలిసి నిన్న సాయంత్రం పాండిచ్చేరి సుల్తాన్‌పేటలోని ఒక దుకాణానికి వెళ్లి పరోటా, ఫ్రైడ్ రైస్ తిన్నాడు. 
 
అనంతరం రాత్రి పది గంటలకు ఇంటికి వచ్చి పడుకోగా, ఉదయం అతడు ఎంత నిద్రలేపినా మేల్కోలేకపోవడంతో కుటుంబసభ్యులు షాక్‌కు గురై ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. అతని మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు చిత్రాలపై నయనతారకు ఎందుకో అంత ఇష్టం??

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments