Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరుణ ఆరోగ్యం... కలవరపడుతున్న తమిళజనం...

తమిళనాడు మాజీముఖ్యమంత్రి కరుణానిధి ఆరోగ్యం ఇబ్బందికరంగా మారడంతో ఆయనను కావేరి ఆసుపత్రిలో చేర్చారు. బుధవారం ఉదయం ఆయన శ్వాస తీసుకోవడంలో తీవ్ర సమస్య ఎదుర్కోవడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆమధ్య జయలలితను ఆసుపత్రిలో చేర్పించినప్పుడే కరుణానిధి కూడా ఆస

Webdunia
బుధవారం, 16 ఆగస్టు 2017 (12:55 IST)
తమిళనాడు మాజీముఖ్యమంత్రి కరుణానిధి ఆరోగ్యం ఇబ్బందికరంగా మారడంతో ఆయనను కావేరి ఆసుపత్రిలో చేర్చారు. బుధవారం ఉదయం ఆయన శ్వాస తీసుకోవడంలో తీవ్ర సమస్య ఎదుర్కోవడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆమధ్య జయలలితను ఆసుపత్రిలో చేర్పించినప్పుడే కరుణానిధి కూడా ఆసుపత్రి పాలయ్యారు. 
 
అప్పట్లో ఆందోళన నెలకొన్నప్పటికీ ఆయన ఆరోగ్యం కుదుటపడటంతో ఇంటికి తీసుకువచ్చారు. ఐతే ముఖ్యమంత్రి జయలలిత మాత్రం అనారోగ్యంతో కన్నుమూశారు. ఇప్పుడు మళ్లీ కరుణానిధి ఆరోగ్యం ఆందోళనకరంగా వున్నట్లు వార్తలు వస్తున్నాయి.
 
ఇదిలావుంటే తమిళనాడులో రాజకీయ సంక్షోభం నెలకొని వుంది. ఒకవైపు దినకరన్, ఇంకోవైపు పన్నీర్ సెల్వం ఇద్దరూ ముఖ్యమంత్రి పళనిస్వామికి కంటి మీద కనుకు లేకుండా చేస్తున్నారు. రాజకీయ అనిశ్చిత ఒకవైపు ప్రధాన ప్రతిపక్ష పార్టీ చీఫ్ కరుణానిధి అనారోగ్యం సమస్య తమిళులకు ఇబ్బందికరంగా మారాయి.

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments