Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేలూరులో భూప్రకంపనలు - రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదు

Webdunia
సోమవారం, 29 నవంబరు 2021 (08:18 IST)
జిల్లా కేంద్రమైన వేలూరు పట్టణంలో సోమవారం వేకువజామున భూమి కంపించింది. ఈ ప్రకంపనలు రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదైంది. గత కొన్ని రోజులుగా తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల దెబ్బకు ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. మరోవైపు వరదలు కూడా ముంచెత్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో తాజా వేలూరులో భూప్రకంపనలు కనిపించాయి. సోమవారం తెల్లవారుజామున 4.17 గంటల సమయంలో ఈ భూప్రకంపనలు కనిపించాయి. వీటి తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ విభాగం తెలిపింది. 
 
భూకంప కేంద్రాన్ని వేలూరుకు 59 కిలోమీటర్ల దూరంలో గుర్తించారు. అలాగే, భూగర్భంలో 25 కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనలు వచ్చినట్టు సిస్మోలజీ విభాగం తెలిపింది. అయితే ఈ భూకంపం వల్ల సంభవించిన నష్టంపై తదితర వివరాలు తెలియాల్సివుంది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తన ముందే బట్టలు మార్చుకోవాలని ఆ హీరో ఇబ్బందిపెట్టేవాడు : విన్సీ అలోషియస్

Shivaraj Kumar: కేన్సర్ వచ్చినా షూటింగ్ చేసిన శివరాజ్ కుమార్

తమన్నా ఐటమ్ సాంగ్ కంటే నాదే బెటర్.. ఊర్వశీ రౌతులా.. ఆపై పోస్ట్ తొలగింపు

దిల్ రాజు కీలక నిర్ణయం.. బిగ్ అనౌన్స్‌మెంట్ చేసిన నిర్మాత!! (Video)

Pooja Hegde: సరైన స్క్రిప్ట్ దొరక్క తెలుగు సినిమాలు చేయడంలేదు : పూజా హెగ్డే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments