తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త - అదనంగా మరో యేడాది...

Webdunia
గురువారం, 7 మే 2020 (13:34 IST)
ప్రభుత్వ ఉద్యోగులకు తమిళనాడు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 58 యేళ్ళు. దీన్ని మరో యేడాది పాటు అంటే 59 యేళ్లకు పెంచింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
 
ఇది ప్ర‌భుత్వంలో ప‌నిచేసే ఉద్యోగులు, ప్ర‌భుత్వ ఉపాధ్యాయులు, గ‌వ‌ర్న‌మెంట్ ఎయిడెడ్ పాఠ‌శాల ఉపాధ్యాయులు, ప్ర‌భుత్వ సంస్థ‌ల్లో ప‌నిచేసే అంద‌రూ ఉద్యోగుల‌కు రిటైర్మెంట్ వ‌య‌స్సు పెంచుతున్న‌ట్లు ఉత్త‌ర్వులు జారీ చేసింది. 
 
ఈ ఉత్త‌ర్వులు వెంటనే అమ‌లులోకి వ‌స్తాయ‌ని ప్ర‌క‌టించింది. ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డానికి గ‌ల కార‌ణాల‌ను మాత్రం త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం చెప్ప‌లేదు. కాగా, జయలలిత చనిపోయిన తర్వాత సీఎం పగ్గాలు చేపట్టిన ఎడప్పాడి కె పళనిస్వామి అనేక ప్రజాసానుకూల నిర్ణయాలు తీసుకుంటూ ముందుకుసాగిపోతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments