Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐటీ అధికారులపై మంత్రుల దురుసు ప్రవర్తన.. చెన్నైకి వస్తున్న గవర్నర్.. వేటు తప్పదా?

ఆదాయ పన్ను శాఖ అధికారుల సోదాలకు ఆటంకం కలిగించడంతో పాటు ఐటీ మహిళా అధికారి వద్ద దురుసుగా ప్రవర్తించిన తమిళ మంత్రులు కామరాజ్, ఉడుమలై రాధాకృష్ణన్, కడంబూర్ రాజు, దళవాయ్ సుందరంలపై చెన్నై అభిరామపురం పోలీసులు

Webdunia
శనివారం, 15 ఏప్రియల్ 2017 (15:05 IST)
ఆదాయ పన్ను శాఖ అధికారుల సోదాలకు ఆటంకం కలిగించడంతో పాటు ఐటీ మహిళా అధికారి వద్ద దురుసుగా ప్రవర్తించిన తమిళ మంత్రులు కామరాజ్, ఉడుమలై రాధాకృష్ణన్, కడంబూర్ రాజు, దళవాయ్ సుందరంలపై చెన్నై అభిరామపురం పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ నేపథ్యంలో మంత్రులను పదవుల నుంచి తొలగించేందుకు.. ఇంకా ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి బాధ్యతలు చేపడుతున్న దళవాయ్ సుందరంను తప్పించేందుకు తమిళనాడు సర్కారుకు గవర్నర్ విద్యా సాగర్ రావు ఒత్తిడి చేస్తున్నట్లు  వార్తలు వస్తున్నాయి. 
 
ఇందుకు సంబంధించి గవర్నర్ విద్యాసాగర్ రావు తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిసామితో ఫోనులో చర్చించినట్లు తెలుస్తోంది. ముంబైలో ఉంటున్న గవర్నర్.. మే 10వ తేదీన చెన్నైకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా తమిళ రాష్ట్రంలో నెలకొన్ని రాజకీయ అనిశ్చితి, ఆర్కే నగర్ ఎన్నికల్లో అవినీతి, మంత్రుల తొలగింపు వంటి పలు అంశాలపై డీజీపీ వద్ద చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఇంకా సీఎం పళనిసామితో గవర్నర్ భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇంకా ఐటీ అధికారులపై దాడికి పాల్పడిన మంత్రులను తొలగించాలని గవర్నర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: షూటింగ్ స్పాట్ లో ఎన్.టి.ఆర్.కు ప్రశాంత్ నీల్ కితాబు

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments