Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐటీ అధికారులపై మంత్రుల దురుసు ప్రవర్తన.. చెన్నైకి వస్తున్న గవర్నర్.. వేటు తప్పదా?

ఆదాయ పన్ను శాఖ అధికారుల సోదాలకు ఆటంకం కలిగించడంతో పాటు ఐటీ మహిళా అధికారి వద్ద దురుసుగా ప్రవర్తించిన తమిళ మంత్రులు కామరాజ్, ఉడుమలై రాధాకృష్ణన్, కడంబూర్ రాజు, దళవాయ్ సుందరంలపై చెన్నై అభిరామపురం పోలీసులు

Webdunia
శనివారం, 15 ఏప్రియల్ 2017 (15:05 IST)
ఆదాయ పన్ను శాఖ అధికారుల సోదాలకు ఆటంకం కలిగించడంతో పాటు ఐటీ మహిళా అధికారి వద్ద దురుసుగా ప్రవర్తించిన తమిళ మంత్రులు కామరాజ్, ఉడుమలై రాధాకృష్ణన్, కడంబూర్ రాజు, దళవాయ్ సుందరంలపై చెన్నై అభిరామపురం పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ నేపథ్యంలో మంత్రులను పదవుల నుంచి తొలగించేందుకు.. ఇంకా ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి బాధ్యతలు చేపడుతున్న దళవాయ్ సుందరంను తప్పించేందుకు తమిళనాడు సర్కారుకు గవర్నర్ విద్యా సాగర్ రావు ఒత్తిడి చేస్తున్నట్లు  వార్తలు వస్తున్నాయి. 
 
ఇందుకు సంబంధించి గవర్నర్ విద్యాసాగర్ రావు తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిసామితో ఫోనులో చర్చించినట్లు తెలుస్తోంది. ముంబైలో ఉంటున్న గవర్నర్.. మే 10వ తేదీన చెన్నైకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా తమిళ రాష్ట్రంలో నెలకొన్ని రాజకీయ అనిశ్చితి, ఆర్కే నగర్ ఎన్నికల్లో అవినీతి, మంత్రుల తొలగింపు వంటి పలు అంశాలపై డీజీపీ వద్ద చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఇంకా సీఎం పళనిసామితో గవర్నర్ భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇంకా ఐటీ అధికారులపై దాడికి పాల్పడిన మంత్రులను తొలగించాలని గవర్నర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments