Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్యాకుమారిలో 10 మీటర్ల వెడల్పుతో గాజు వంతెన.. సముద్రంపై నడిచేలా? (video)

సెల్వి
మంగళవారం, 31 డిశెంబరు 2024 (12:24 IST)
Glass bridge
కన్యాకుమారి తీరంలో వివేకానంద రాక్ మెమోరియల్, 133 అడుగుల ఎత్తైన తిరువల్లువర్ విగ్రహాన్ని కలిపే 77 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పు గల గాజు వంతెనను తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సోమవారం సాయంత్రం ప్రారంభించారు. దేశంలోనే మొదటిది అని చెప్పబడే ఈ గాజు వంతెన పర్యాటకులకు ఆకర్షిస్తుంది. "ఇది సముద్రం పైన నిర్మించడం ద్వారా.. దానిపై నడిచే అనుభూతి థ్రిల్లింగ్‌గా వుంటుంది. 
 
రాష్ట్ర ప్రభుత్వం రూ. 37 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టును దివంగత ముఖ్యమంత్రి ఎం కరుణానిధి తిరువల్లువర్ విగ్రహావిష్కరణ రజతోత్సవం సందర్భంగా ప్రారంభించారు. బౌస్ట్రింగ్ ఆర్చ్ గ్లాస్ బ్రిడ్జ్ సెలైన్ గాలులను తట్టుకునేలా రూపొందించబడింది. ఇది ల్యాండ్స్ ఎండ్‌లో సరికొత్త ఆకర్షణ అవుతుంది.
 
ప్రారంభోత్సవం అనంతరం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, రాష్ట్ర మంత్రులు, ఎంపీ కనిమొళి, ఉన్నతాధికారులతో కలిసి వంతెనపై నుంచి నడిచారు. తిరువళ్లువర్ విగ్రహం వద్ద లేజర్ లైట్ షో నిర్వహించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments