Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్యాకుమారిలో 10 మీటర్ల వెడల్పుతో గాజు వంతెన.. సముద్రంపై నడిచేలా? (video)

సెల్వి
మంగళవారం, 31 డిశెంబరు 2024 (12:24 IST)
Glass bridge
కన్యాకుమారి తీరంలో వివేకానంద రాక్ మెమోరియల్, 133 అడుగుల ఎత్తైన తిరువల్లువర్ విగ్రహాన్ని కలిపే 77 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పు గల గాజు వంతెనను తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సోమవారం సాయంత్రం ప్రారంభించారు. దేశంలోనే మొదటిది అని చెప్పబడే ఈ గాజు వంతెన పర్యాటకులకు ఆకర్షిస్తుంది. "ఇది సముద్రం పైన నిర్మించడం ద్వారా.. దానిపై నడిచే అనుభూతి థ్రిల్లింగ్‌గా వుంటుంది. 
 
రాష్ట్ర ప్రభుత్వం రూ. 37 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టును దివంగత ముఖ్యమంత్రి ఎం కరుణానిధి తిరువల్లువర్ విగ్రహావిష్కరణ రజతోత్సవం సందర్భంగా ప్రారంభించారు. బౌస్ట్రింగ్ ఆర్చ్ గ్లాస్ బ్రిడ్జ్ సెలైన్ గాలులను తట్టుకునేలా రూపొందించబడింది. ఇది ల్యాండ్స్ ఎండ్‌లో సరికొత్త ఆకర్షణ అవుతుంది.
 
ప్రారంభోత్సవం అనంతరం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, రాష్ట్ర మంత్రులు, ఎంపీ కనిమొళి, ఉన్నతాధికారులతో కలిసి వంతెనపై నుంచి నడిచారు. తిరువళ్లువర్ విగ్రహం వద్ద లేజర్ లైట్ షో నిర్వహించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli : ఆస్కార్‌ కేటగిరిలో స్టంట్ డిజైన్ వుండడం పట్ల రాజమౌళి హర్షం

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments