కన్యాకుమారిలో 10 మీటర్ల వెడల్పుతో గాజు వంతెన.. సముద్రంపై నడిచేలా? (video)

సెల్వి
మంగళవారం, 31 డిశెంబరు 2024 (12:24 IST)
Glass bridge
కన్యాకుమారి తీరంలో వివేకానంద రాక్ మెమోరియల్, 133 అడుగుల ఎత్తైన తిరువల్లువర్ విగ్రహాన్ని కలిపే 77 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పు గల గాజు వంతెనను తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సోమవారం సాయంత్రం ప్రారంభించారు. దేశంలోనే మొదటిది అని చెప్పబడే ఈ గాజు వంతెన పర్యాటకులకు ఆకర్షిస్తుంది. "ఇది సముద్రం పైన నిర్మించడం ద్వారా.. దానిపై నడిచే అనుభూతి థ్రిల్లింగ్‌గా వుంటుంది. 
 
రాష్ట్ర ప్రభుత్వం రూ. 37 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టును దివంగత ముఖ్యమంత్రి ఎం కరుణానిధి తిరువల్లువర్ విగ్రహావిష్కరణ రజతోత్సవం సందర్భంగా ప్రారంభించారు. బౌస్ట్రింగ్ ఆర్చ్ గ్లాస్ బ్రిడ్జ్ సెలైన్ గాలులను తట్టుకునేలా రూపొందించబడింది. ఇది ల్యాండ్స్ ఎండ్‌లో సరికొత్త ఆకర్షణ అవుతుంది.
 
ప్రారంభోత్సవం అనంతరం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, రాష్ట్ర మంత్రులు, ఎంపీ కనిమొళి, ఉన్నతాధికారులతో కలిసి వంతెనపై నుంచి నడిచారు. తిరువళ్లువర్ విగ్రహం వద్ద లేజర్ లైట్ షో నిర్వహించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru: నయనతార గైర్హాజరు - అనిల్ రావిపూడికి వాచ్ ని బహూకరించిన చిరంజీవి

యోగి ఆదిత్యనాథ్‌ కు అఖండ త్రిశూల్‌ ని బహూకరించిన నందమూరి బాలకృష్ణ

Prabhas: ప్రతి రోజూ ఆయన ఫొటో జేబులో పెట్టుకుని వర్క్ చేస్తున్నా : డైరెక్టర్ మారుతి

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments