Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్యాకుమారిలో 10 మీటర్ల వెడల్పుతో గాజు వంతెన.. సముద్రంపై నడిచేలా? (video)

సెల్వి
మంగళవారం, 31 డిశెంబరు 2024 (12:24 IST)
Glass bridge
కన్యాకుమారి తీరంలో వివేకానంద రాక్ మెమోరియల్, 133 అడుగుల ఎత్తైన తిరువల్లువర్ విగ్రహాన్ని కలిపే 77 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పు గల గాజు వంతెనను తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సోమవారం సాయంత్రం ప్రారంభించారు. దేశంలోనే మొదటిది అని చెప్పబడే ఈ గాజు వంతెన పర్యాటకులకు ఆకర్షిస్తుంది. "ఇది సముద్రం పైన నిర్మించడం ద్వారా.. దానిపై నడిచే అనుభూతి థ్రిల్లింగ్‌గా వుంటుంది. 
 
రాష్ట్ర ప్రభుత్వం రూ. 37 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టును దివంగత ముఖ్యమంత్రి ఎం కరుణానిధి తిరువల్లువర్ విగ్రహావిష్కరణ రజతోత్సవం సందర్భంగా ప్రారంభించారు. బౌస్ట్రింగ్ ఆర్చ్ గ్లాస్ బ్రిడ్జ్ సెలైన్ గాలులను తట్టుకునేలా రూపొందించబడింది. ఇది ల్యాండ్స్ ఎండ్‌లో సరికొత్త ఆకర్షణ అవుతుంది.
 
ప్రారంభోత్సవం అనంతరం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, రాష్ట్ర మంత్రులు, ఎంపీ కనిమొళి, ఉన్నతాధికారులతో కలిసి వంతెనపై నుంచి నడిచారు. తిరువళ్లువర్ విగ్రహం వద్ద లేజర్ లైట్ షో నిర్వహించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments