Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడు అసెంబ్లీ : మేం బయటకు వెళ్లం... మా శవాలే వెళ్తాయి : డీఎంకే సభ్యుల హెచ్చరిక

తమిళనాడు శాసనసభలో తీవ్ర ఉద్రిక్తప‌రిస్థితులు నెల‌కొన్నాయి. దీంతో స్పీక‌ర్ ధ‌న్‌పాల్ డీఎంకే సభ్యులను స‌భ‌నుంచి బ‌హిష్క‌రించి, స‌భ‌ను వాయిదా వేశారు. ఈనేప‌థ్యంలో స‌భ‌నుంచి బ‌య‌ట‌కు వెళ్ల‌ని డీఎంకే ఎమ్మెల

Webdunia
శనివారం, 18 ఫిబ్రవరి 2017 (14:18 IST)
తమిళనాడు శాసనసభలో తీవ్ర ఉద్రిక్తప‌రిస్థితులు నెల‌కొన్నాయి. దీంతో స్పీక‌ర్ ధ‌న్‌పాల్ డీఎంకే సభ్యులను స‌భ‌నుంచి బ‌హిష్క‌రించి, స‌భ‌ను వాయిదా వేశారు. ఈనేప‌థ్యంలో స‌భ‌నుంచి బ‌య‌ట‌కు వెళ్ల‌ని డీఎంకే ఎమ్మెల్యేల‌ను బ‌య‌ట‌కు పంపాల‌ని స్పీక‌ర్ నుంచి ఆదేశాలు అందుకున్న మార్ష‌ల్స్ రంగంలోకి దిగి ఆ ప‌నిలో ప‌డ్డారు. 
 
అయితే, స‌భ నుంచి బ‌య‌ట‌కు వెళ్ల‌బోమ‌ని తెగేసి చెబుతూ డీఎంకే స‌భ్యులు మార్ష‌ల్స్‌తో వాగ్వివాదానికి దిగారు. దీంతో మార్ష‌ల్స్‌, డీఎంకే ఎమ్మెల్యేల‌కి మ‌ధ్య తోపులాట చోటుచేసుకుంది. ప్ర‌స్తుతం మార్షల్స్‌.. డీఎంకే నేత‌ల‌ను బ‌య‌ట‌కు లాగే ప్ర‌యత్నం చేస్తున్నారు. అయితే, డీఎంకే సభ్యులు మాత్రం సభలో నుంచి తాము వెళ్లబోమని, తమ శవాలను మాత్రమే తీసుకెళ్లాల్సి వస్తుందని మార్షల్స్‌ను హెచ్చరించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments