Webdunia - Bharat's app for daily news and videos

Install App

రహస్య ఓటింగ్ జరపాలి... పన్నీర్, స్టాలిన్ వినతి... తిరస్కరించిన స్పీకర్

తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రభుత్వం మెజార్టీని నిరూపించుకునే నిమిత్తం ఏర్పాటు చేసిన అసెంబ్లీలో రహస్య ఓటింగ్ నిర్వహించాలని మాజీ ముఖ్యమంత్రి ఓ ప

Webdunia
శనివారం, 18 ఫిబ్రవరి 2017 (11:51 IST)
తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రభుత్వం మెజార్టీని నిరూపించుకునే నిమిత్తం ఏర్పాటు చేసిన అసెంబ్లీలో రహస్య ఓటింగ్ నిర్వహించాలని మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం, విపక్ష నేత ఎంకేస్టాలిన్ డిమాండ్ చేశారు. అయితే, సభాపతి వి.ధనపాల్ వారి వినతిని నిరాకరించారు. 
 
పైగా, మూజువాణి ఓటుతో బలనిరూపణ చేసుకోవాలని సీఎం పళనిస్వామికి స్పీకర్ అవకాశమిచ్చారు. రహస్య ఓటింగ్ నిర్వహించాలని డీఎంకే, పన్నీర్ వర్గం పట్టుబట్టింది. అయితే రహస్య ఓటింగ్‌ను స్పీకర్ తిరస్కరించారు. దీంతో డీఎంకే, పన్నీర్ స్వామి వర్గం ఎమ్మెల్యేల నినాదాలతో హోరెత్తించారు. పోటాపోటీ నినాదాలతో అసెంబ్లీలో గందరగోళం నెలకొంది.
 
అసెంబ్లీలో ప్రస్తుతం 230 మంది ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యారు. డీఎంకే అధినేత కరుణానిధి, కోయంబత్తూరు నార్త్ అన్నాడీఎంకే ఎమ్మెల్యే అరుణ్ కుమార్ సభకు హాజరుకాలేదు. దీంతో పళనిస్వామి సర్కారు మెజార్టీ సాధించాలంటే 116 మంది ఎమ్మెల్యేల మద్దతు తప్పనిసరి అయింది. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments