Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొరుగింటి ఆంటీతో పారిపోయిన చిన్నకొడుకు.. తండ్రి తనయుల సూసైడ్

Webdunia
సోమవారం, 1 మార్చి 2021 (08:14 IST)
తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లాలో ఓ విషాదకర ఘటన జరిగింది. తన చిన్న కుమారుడు పక్కింటి మహిళను లేపుకెళ్లాడు. దీంతో ఇరుగుపొరుగువారి చేస్తున్న వ్యాఖ్యలతో అవమానం భరించలేక ఇంటి పెద్దతో పాటు.. అతని పెద్దకుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సేలం జిల్లా, మల్లూరు ప్రాంతానికి చెందిన సుబ్రమణి (55) అనే వ్యక్తి ఇటుక బట్టీలో కార్మికుడుగా పని చేస్తున్నాడు. ఈయనకు శంకర్‌ (25), కృష్ణన్‌ (21) అనే ఇద్దరు కుమారులు. వీరంతా నామక్కల్‌ జిల్లా ముత్తుకాపట్టిలోని ఇటుక బట్టిలో పనిచేస్తూ వచ్చారు. 
 
ఈ క్రమంలో అదే ఇటుక బట్టీలో పని చేస్తున్న కొల్లంపట్టికి చెందిన భాస్కర్‌ భార్య సత్యతో చిన్న కుమారుడు కృష్ణన్‌కు వివాహేతర సంబంధం ఏర్పడింది. 15 రోజుల క్రితం వీరిద్దరూ ఇంటి నుంచి పరారయ్యారు. ఈ విషయంగా పోలీసులు విచారణ జరపడంతో అవమానం భరించలేక తండ్రి సుబ్రమణి, పెద్ద కుమారుడు శంకర్‌ శుక్రవారం చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments