Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నాటకలో తమిళులపై దాడులు.. 15న తమిళనాడు రాష్ట్ర బంద్

కావేరీ జలాల వివాదాన్ని అడ్డుపెట్టుకుని కర్నాటకలోని పలు ప్రాంతాల్లో తమిళులపై జరిగిన దాడులకు నిరసనగా ఈనెల 15వ తేదీన తమిళనాడు రాష్ట్ర వ్యాప్త బంద్‌ను పాటించనున్నారు. ఈ మేరకు తమిళనాడు వ్యవసాయ సంయుక్త కార్

Webdunia
బుధవారం, 14 సెప్టెంబరు 2016 (15:15 IST)
కావేరీ జలాల వివాదాన్ని అడ్డుపెట్టుకుని కర్నాటకలోని పలు ప్రాంతాల్లో తమిళులపై జరిగిన దాడులకు నిరసనగా ఈనెల 15వ తేదీన తమిళనాడు రాష్ట్ర వ్యాప్త బంద్‌ను పాటించనున్నారు. ఈ మేరకు తమిళనాడు వ్యవసాయ సంయుక్త కార్యాచరణ కమిటీ పిలుపునిచ్చింది.
 
తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల మధ్య కావేరీ జల వివాదం పెను వివాదాస్పదంగా మారిన విషయం తెల్సిందే. ఈ అంశాన్ని అడ్డుపెట్టుకుని కర్నాటకలో తమిళులపై దాడులు కూడా జరిగాయి. వందల సంఖ్యలో వాహనాలకు నిప్పుపెట్టారు. అలాగే, పలు వాహనాలను ధ్వంసం చేశారు. ఈ దాడులకు నిరసనగా బుధవారం తమిళనాడు బంద్‌కు పిలుపు ఇచ్చాయి. 
 
అదేసమయంలో చెన్నైలో కర్నాటకకు చెందిన 171 ఆఫీసులు, 68 హోటల్లు, 66 బ్యాంకుల దగ్గర భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కర్నాటక - తమిళనాడు సరిహద్దు దగ్గర వాహనాలను నిలిపివేస్తున్నారు. మరోవైపు... కావేరీ మేనేజ్‌మెంట్‌ బోర్డు ఏర్పాటు చేయాలని డీఎంకే అధినేత కరుణానిధి డిమాండ్‌ చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

తర్వాతి కథనం
Show comments