Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో మూత్రం తాగుతామంటున్న తమిళ రైతులు, పట్టించుకోకపోతే 'పెంట' తింటాం...

తమిళనాడులో కరవు సాయం అందించాలంటూ గత 38 రోజులుగా తమిళనాడు రైతులు అనేక మార్గాల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. తొలుత పుర్రెలు, చచ్చిన ఎలుకలు, పాములు పెట్టుకుని నిరసన చేసిన తమిళ రైతులు ఆమధ్య దుస్తులు విప్పేసి నగ్న నిరసన కూ

Webdunia
శనివారం, 22 ఏప్రియల్ 2017 (12:29 IST)
తమిళనాడులో కరవు సాయం అందించాలంటూ గత 38 రోజులుగా తమిళనాడు రైతులు అనేక మార్గాల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. తొలుత పుర్రెలు, చచ్చిన ఎలుకలు, పాములు పెట్టుకుని నిరసన చేసిన తమిళ రైతులు ఆమధ్య దుస్తులు విప్పేసి నగ్న నిరసన కూడా చేశారు. తాజాగా మరో నిరసనకు తెర తీసారు. కేంద్రం స్పందించనందుకు వారంతా మూత్రం తాగుతామని హెచ్చరిస్తున్నారు. శనివారం నాడు ఈ రకంగా తమ నిరసనను వెల్లడించారు. 
 
ఐనప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోతే ఆదివారం నాడు పెంట తింటామంటూ సంచలనాత్మక ప్రకటన చేశారు. ఆదివారం దాకా డెడ్ లైన్ విధించిన రైతులు తమ డిమాండ్లను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేస్తున్న ఈ రైతులు ప్రతి ఒక్కరి ముందు మూత్రం నింపిన బాటిళ్లను పెట్టుకుని నిరసన తెలియజేస్తున్నారు. మరి మోదీ సర్కారు ఇప్పటికైనా ఏమయినా స్పందిస్తుందో లేదో చూడాల్సి వుంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments