Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో మూత్రం తాగుతామంటున్న తమిళ రైతులు, పట్టించుకోకపోతే 'పెంట' తింటాం...

తమిళనాడులో కరవు సాయం అందించాలంటూ గత 38 రోజులుగా తమిళనాడు రైతులు అనేక మార్గాల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. తొలుత పుర్రెలు, చచ్చిన ఎలుకలు, పాములు పెట్టుకుని నిరసన చేసిన తమిళ రైతులు ఆమధ్య దుస్తులు విప్పేసి నగ్న నిరసన కూ

Webdunia
శనివారం, 22 ఏప్రియల్ 2017 (12:29 IST)
తమిళనాడులో కరవు సాయం అందించాలంటూ గత 38 రోజులుగా తమిళనాడు రైతులు అనేక మార్గాల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. తొలుత పుర్రెలు, చచ్చిన ఎలుకలు, పాములు పెట్టుకుని నిరసన చేసిన తమిళ రైతులు ఆమధ్య దుస్తులు విప్పేసి నగ్న నిరసన కూడా చేశారు. తాజాగా మరో నిరసనకు తెర తీసారు. కేంద్రం స్పందించనందుకు వారంతా మూత్రం తాగుతామని హెచ్చరిస్తున్నారు. శనివారం నాడు ఈ రకంగా తమ నిరసనను వెల్లడించారు. 
 
ఐనప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోతే ఆదివారం నాడు పెంట తింటామంటూ సంచలనాత్మక ప్రకటన చేశారు. ఆదివారం దాకా డెడ్ లైన్ విధించిన రైతులు తమ డిమాండ్లను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేస్తున్న ఈ రైతులు ప్రతి ఒక్కరి ముందు మూత్రం నింపిన బాటిళ్లను పెట్టుకుని నిరసన తెలియజేస్తున్నారు. మరి మోదీ సర్కారు ఇప్పటికైనా ఏమయినా స్పందిస్తుందో లేదో చూడాల్సి వుంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

No Telugu: పబ్లిసిటీలో ఎక్కడా తెలుగుదనం లేని #సింగిల్ సినిమా పోస్టర్లు

NTR: షూటింగ్ స్పాట్ లో ఎన్.టి.ఆర్.కు ప్రశాంత్ నీల్ కితాబు

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments