Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య విగ్రహాన్ని ప్రతిష్టించిన భర్త.. రోజూ పూజలు..

Webdunia
బుధవారం, 22 ఫిబ్రవరి 2023 (20:36 IST)
Wife status
ప్రేమ కోసం తాజ్‌మహల్ కట్టిన చరిత్ర మనదేశానికి వుంది. తాజాగా తమిళనాడు రైతు భార్య కోసం విగ్రహాన్ని ప్రతిష్టించింది. ఆమె జ్ఞాపకార్థం రోజూ పూజలు చేస్తున్నాడు. 
 
వివరాల్లోకి వెళితే.. కోయంబత్తూరులో 75 ఏళ్ల రైతు పళనిస్వామి తన భార్యను స్మరించుకునేందుకు ఆలయంలో ఆమె విగ్రహాన్ని ప్రతిష్టించి రోజూ పూజలు చేస్తున్నారు. రైతు భార్య చనిపోయిందని, ఆమెను విడిచిపెట్టడం తనకు ఇష్టం లేదని, అందుకే తాను ఎక్కడికీ వెళ్లనని పళనిస్వామి తెలిపాడు.
 
పళనిస్వామి తన భార్యను గుర్తు చేసుకుంటూ, తమ వైవాహిక జీవితం 45 సంవత్సరాలు సుఖమయంగా సాగిందని, ఆమె ఆకస్మిక మరణం తనను షాక్‌కు గురిచేసిందని అన్నాడు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments