Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య విగ్రహాన్ని ప్రతిష్టించిన భర్త.. రోజూ పూజలు..

Webdunia
బుధవారం, 22 ఫిబ్రవరి 2023 (20:36 IST)
Wife status
ప్రేమ కోసం తాజ్‌మహల్ కట్టిన చరిత్ర మనదేశానికి వుంది. తాజాగా తమిళనాడు రైతు భార్య కోసం విగ్రహాన్ని ప్రతిష్టించింది. ఆమె జ్ఞాపకార్థం రోజూ పూజలు చేస్తున్నాడు. 
 
వివరాల్లోకి వెళితే.. కోయంబత్తూరులో 75 ఏళ్ల రైతు పళనిస్వామి తన భార్యను స్మరించుకునేందుకు ఆలయంలో ఆమె విగ్రహాన్ని ప్రతిష్టించి రోజూ పూజలు చేస్తున్నారు. రైతు భార్య చనిపోయిందని, ఆమెను విడిచిపెట్టడం తనకు ఇష్టం లేదని, అందుకే తాను ఎక్కడికీ వెళ్లనని పళనిస్వామి తెలిపాడు.
 
పళనిస్వామి తన భార్యను గుర్తు చేసుకుంటూ, తమ వైవాహిక జీవితం 45 సంవత్సరాలు సుఖమయంగా సాగిందని, ఆమె ఆకస్మిక మరణం తనను షాక్‌కు గురిచేసిందని అన్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas and Anushka: ప్రభాస్‌తో కలిసి నటిస్తాను అంటోన్న దేవసేన (video)

Krish: పవన్ కళ్యాణ్ అంటే అభిమానమే.. - ఇప్పుడు సినిమా లైఫ్ మూడు గంటలే : క్రిష్ జాగర్లమూడి

అథర్వా మురళి నటించిన యాక్షన్ థ్రిల్లర్ టన్నెల్

అంకిత్ కొయ్య, నీలఖి ల కెమిస్ట్రీ, స్కూటీ చుట్టూ తిరిగే బ్యూటీ గా లవ్ సాంగ్‌

Rehman: ఏఆర్ రహ్మాన్ బాణీలతో రామ్ చరణ్ పెద్ది ఫస్ట్ సింగిల్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments