Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెలెబ్రిటీలను వదలని కరోనా.. కనిమొళికి కోవిడ్ పాజిటివ్

Webdunia
శనివారం, 3 ఏప్రియల్ 2021 (13:21 IST)
సెలెబ్రిటీలు రోజుకు ఒకరు చొప్పున కరోనా బారిన పడుతున్నారు. దేశంలో కరోనా విజృంభిస్తుంది. ఒక్క రోజులోనే సుమారు 90 వేల మంది కేసులు నమోదయ్యాయి. ఈ దశలో కూడా సచిన్‌ వంటి ప్రముఖలు కరోనా బారిన పడ్డారు. తాజాగా డిఎంకె తూత్తుకుడి ఎంపి కనిమొళికి కోవిడ్‌ సోకింది. శనివారం వెలువడిన ఫలితాల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. 
 
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం ఆమె ప్రచారంలో పాల్గొంటున్నారు. కరోనా సోకడంతో ప్రచారాలను రద్దు చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె హోం ఐసోలేషన్‌లో ఉన్నారని సమాచారం. తమిళనాడులో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. శుక్రవారం 3,290 కొత్త కేసులు నమోదయ్యాయి. గత అక్టోబర్‌తో పోలిస్తే అత్యధిక కేసులు రికార్డయ్యాయి.

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments