Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో 14 రోజుల లాక్డౌన్... మే 10 నుంచి 24 వరకు

Webdunia
శనివారం, 8 మే 2021 (09:51 IST)
కోవిడ్ -19 కేసుల వ్యాప్తిని అరికట్టడానికి రాష్ట్రంలో 14 రోజుల పూర్తి లాక్డౌన్ విధించాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. లాక్డౌన్ మే 10 నుండి ప్రారంభమై మే 24 వరకు కొనసాగుతుందని వెల్లడించింది. తమిళనాడులో కోవిడ్ -19 కేసులు పెరగడం వల్ల రాష్ట్రంలో “అనివార్యమైన పరిస్థితుల” కారణంగా షట్డౌన్ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
 
మే 10 నుండి కూరగాయలు, మాంసం,చేపల దుకాణాలు, తాత్కాలిక దుకాణాలు మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటాయని పేర్కొంది. మిగతా అన్ని షాపులను మూసివేయాలని ఆదేశించింది. 
 
ప్రభుత్వ యాజమాన్యంలోని మద్యం షాపులు మూసివేయబడతాయని పేర్కొంది.. తమిళనాడులో 14 రోజుల పూర్తి లాక్డౌన్ సమయంలో, అవసరమైన సేవలను మాత్రమే ఆపరేట్ చేయడానికి అనుమతిస్తారు. లాక్డౌన్ సమయంలో పెట్రోల్ ,డీజిల్ బంకులు తెరిచి ఉంటాయని స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments