Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెక్కీ స్వాతి మర్డర్ కేసు ఓవర్.. ఎగ్మోర్ కోర్టు ప్రకటన

తమిళనాట సంచలనం సృష్టించిన ఐటీ ఉద్యోగిని స్వాతికేసు ముగించినట్లు స్థానిక ఎగ్మోర్ కోర్టు ప్రకటించింది. ఇన్ఫోసిస్‌లో పనిచేసిన టెక్కీ స్వాతి గత ఏడాది జూన్ 24వ తేదీన చెన్నై నుంగంబాక్కం రైల్వే స్టేషన్లో హత్

Webdunia
బుధవారం, 8 మార్చి 2017 (09:29 IST)
తమిళనాట సంచలనం సృష్టించిన ఐటీ ఉద్యోగిని స్వాతికేసు ముగిసినట్లు స్థానిక ఎగ్మోర్ కోర్టు ప్రకటించింది. ఇన్ఫోసిస్‌లో పనిచేసిన టెక్కీ స్వాతి గత ఏడాది జూన్ 24వ తేదీన చెన్నై నుంగంబాక్కం రైల్వే స్టేషన్లో హత్యకు గురైన సంగతి తెలిసిందే.
 
స్వాతిని హత్యచేసింది తిరునల్వేలి జిల్లా మీనాక్షిపురానికి చెందిన రామ్‌కుమార్‌ అనే యువకుడని, చూళైమేడులోని ఓ మేన్షన్‌లో బసచేశాడని, హత్య జరిగిన తర్వాత స్వస్థలానికి పారిపోయాడని పోలీసులు కనుగొన్నారు. 
 
అయితే అతడు అరెస్టయి.. జైలులో ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎగ్మూరు కోర్టులో చెన్నై నగర పోలీసులు దాఖలు చేసిన స్వాతి హత్య కేసు విచారణ ముగిసినట్లు ప్రకటించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

జార్జియా నుంచి అఖండ 2: తాండవం తాజాగా ఆర్‌ఎఫ్‌సీలో షూటింగ్

Uppu Kappurambu: జూలై 14న ప్రైమ్ వీడియోలో కీర్తి సురేష్ ఉప్పు కప్పురంబు

దంగల్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ స్టేజిపైన ఏం చేసిందో తెలుసా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

తర్వాతి కథనం
Show comments