Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో ఒళ్లు గగుర్పొడిచే ఘటన.. నరమాంస భక్షకులు..

Webdunia
మంగళవారం, 27 జులై 2021 (18:04 IST)
తమిళనాడులో నరమాంస భక్షకులు కలకలం రేపాయి. తమిళనాడులో ఉండే కొంతమంది సమియాదీలు మనిషి పుర్రెను పట్టుకుని నృత్యాలు చేశారు. అంతేకాక అందరిముందు నరమాంసాన్ని తిన్నారు. తమిళనాడు టెంకాసీ జిల్లాలోని కల్లురానీ గ్రామంలో ఈ ఒళ్లు గగుర్పొడిచే సంఘటన జరిగింది. 
 
వివరాల్లోకి వెళితే.. శనివారం కల్లురానీ గ్రామంలోని శక్తి పోతి సుడలై మదసామి ఆలయం(కాట్టు కోవిల్)లో జరిగిన వేడుకలో పాల్గొన్న కొందరు సమియాదీలు… మానవ పుర్రె చేతిలో పట్టుకుని పాటలు పాడుతూ వికృత నృత్యాలు చేశారు. 
 
అంతేకాక ప్రజల ముందే నరమాంసాన్ని తింటూ పూనకం వచ్చినవాళ్లలాగా ఊగిపోయారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి. దీంతో విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా 10మంది మియాదీలు, ఆలయ కమిటీ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తినడం కోసం వారు ఎవరి శరీరాన్ని వెలికి తీశారో తెలుసుకోవటానికి కొందరు సమియాదీలను పోలీసులు అరెస్ట్ చేశారు. 
 
అయితే, ఈ సంఘటన జరిగినప్పుడు తాము ట్రాన్స్ లోకి వెళ్ళామని మరియు ఆలయ దేవత తమలోకి ప్రవేశించదని సమియాదీలు చెబుతూ ఉండటంతో ఆ మృతదేహం ఎప్పుడు, ఎక్కడ నుంచి వెలికి తీయబడిందనే దానిపై పోలీసులకు ఇంకా ఆచూకీ లభించలేదు. కాగా, సగం కాలిపోయిన మానవ మృతదేహాన్ని ఏదైనా గ్రామ శ్మశానవాటిక నుండి తీసుకువచ్చారా అనే కోణంలో కూడా విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara Veeramallu: పారితోషికం మొత్తం తిరిగి ఇచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్?!!

షూటింగులకు వాడే డ్రోన్లతో కూల్చివేశారు - ఆర్జీవీ

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments