Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వచ్ఛ భారత్ అభియాన్‌లో మోడీ.. వాల్మీకి సదన్‌లో..!?

Webdunia
గురువారం, 2 అక్టోబరు 2014 (11:08 IST)
మోడీ ప్రభుత్వం ప్రకటించిన ‘స్వచ్చ భారత్’ కార్యక్రమం ఈరోజు దేశవ్యాప్తంగా మొదలయింది. స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ఉదయం లాంఛనంగా ప్రారంభించారు. ఢిల్లీలోని పారిశుద్ధ్య కార్మికులు ఉండే వాల్మీకీ సదన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మోడీ, కార్యక్రమాన్ని ప్రారంభించారు. 
 
గురువారం ఉదయం బాపూ ఘాట్ వద్ద జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులర్పించిన ప్రధాని మోడీ, నేరుగా వాల్మీకీ సదన్ చేరుకున్నారు. 
 
సదన్‌లోని పారిశుద్ధ్య కార్మికులతో కలిసి మోడీ చీపురు పట్టారు. వారితో కలిసి రోడ్డు వూడ్చి చెత్త ఎత్తారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ శాఖల అధికారులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments