Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో మంకీ పాక్స్.. ఐసోలేషన్‌లో యువకుడైన పేషెంట్

సెల్వి
ఆదివారం, 8 సెప్టెంబరు 2024 (22:28 IST)
కరోనా తర్వాత అత్యంత ప్రమాదకరమైన అంటువ్యాధి ఎంపాక్స్. దేశంలో మంకీ పాక్స్ వైరస్ అనుమానిత కేసు నమోదైంది. మంకీపాక్స్ బారిన పడిన దేశం నుండి ఇటీవల తిరిగి వచ్చిన ఒక యువకుడిలో మంకీ పాక్స్ ఉన్నట్లు అనుమానిస్తున్నారు. 
 
రోగి వైరస్ అనుమానిత కేసుగా గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. రోగిని ఆసుపత్రిలో ఐసోలేషన్‌లో ఉంచారు. ప్రస్తుతం రోగి పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు.
 
రోగి నమూనాలను తీసుకున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. అలాగే రోగికి పాక్స్‌ ఉందో లేదో తెలుసుకునేందుకు పరీక్షలు చేస్తున్నారు. ఆఫ్రికా దేశాలతో పాటు మన పొరుగు దేశమైన పాకిస్థాన్‌లో కూడా ఎంపాక్స్ కేసులు నమోదు అయినట్లు డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటించడం అత్యంత ఆందోళనకరమైన విషయం.
 
Mpox అనేది ఒక వైరల్ వ్యాధి. ఇది జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, అలాగే చర్మంపై దద్దుర్లను కలిగిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం