Webdunia - Bharat's app for daily news and videos

Install App

50లక్షల ఫాలోవర్స్‌: ట్విట్టర్ ప్రపంచ మహిళా నాయకుల్లో సుష్మా స్వరాజ్ టాప్..!!

Webdunia
శనివారం, 4 జూన్ 2016 (18:58 IST)
సోషల్ మీడియాలో భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రత్యేక రికార్డును నెలకొల్పారు. ట్విట్టర్‌ను అత్యధిక సంఖ్యలో ఆదరణ ఉన్న ప్రపంచ మహిళ నాయకుల్లో సుష్మా స్వరాజ్ అగ్రస్థానంలో నిలిచారు. 50లక్షల మంది ఫాలోవర్స్‌తో సుష్మా స్వరాజ్ ఈ రికార్డును నెలకొల్పారు.

2016 ట్విప్లోమసీ పేరుతో అంతర్జాతీయ ట్విట్టర్ ర్యాంకింగ్స్‌ను విడుదల చేశారు. ఇందులో భాగంగా ట్విట్టర్లో అత్యధిక ఆదరణ గల తొలి పదిమందిలో  సుష్మా స్వరాజ్ తొలిసారిగా అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. 
 
ఇంకా పురుషుల ర్యాంకులో.. 
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి మూడో స్థానం (2 కోట్ల ఫాలోవర్స్)
ఇక భారత పీఎంఓ కార్యాలయం 1.1 కోట్లతో తొలిసారిగా నాలుగో స్థానంలో నిలిచింది. 
ఇక అగ్రస్థానంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా (7.5 కోట్లతో)..
2.8 కోట్ల మంది అనుసరిస్తున్న పోప్‌ ఫ్రాన్సిస్‌ రెండోస్థానంలో నిలిచారు.
ట్విట్టర్‌ను 173 దేశాల ప్రభుత్వాలు, ఫేస్‌బుక్‌ను 168 దేశాల ప్రభుత్వాలు ఉపయోగిస్తున్నట్లు ఈ ర్యాంకింగ్స్‌లో వెల్లడైంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments