Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో చైనా పర్యటనకు ప్రధాని మోడీ... సుష్మ స్వరాజ్ వెల్లడి!

Webdunia
ఆదివారం, 1 ఫిబ్రవరి 2015 (16:01 IST)
భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఏడాది వేసవిలో చైనాలో పర్యటిస్తారని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మ స్వరాజ్ వెల్లడించారు. ఆమె నాలుగు రోజుల పర్యటన నిమిత్తం చైనా వెళ్లారు. ఈ పర్యటనలో సుష్మతో పాటు విదేశాంగ శాఖ నూతన కార్యదర్శి జైశంకర్‌ కూడా ఉన్నారు. 
 
ఈ ప్రయటనలో భాగంగా చైనాలో భారతీయులనుద్దేశించి ప్రసంగించిన అనంతరం సుష్మ విలేకర్లతో మాట్లాడుతూ.. తనకు ఇదే తొలి చైనా పర్యటన అని తెలిపారు. కైలాష్ మానస సరోవర్ యాత్రకు మరో మార్గం ఏర్పాటు చేసే విషయమై ఈ పర్యటనలో ప్రధానంగా దృష్టిపెట్టినట్టు చెప్పారు. ఈ అదనపు మార్గం ద్వారా యాత్రికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణం వీలవుతుందని ఆమె వివరించారు. 
 
కాగా, గతేడాది సెప్టెంబర్‌లో చైనా అధ్యక్షుడు ఝి జిన్ పింగ్ భారత్‌లో పర్యటించగా, అందుకు ప్రతిగానే నరేంద్ర మోడీ ఈ ఏడాది వేసవిలో ( ఏప్రిల్‌ నెలలో) చైనా పర్యటనకు వెళ్లనున్నట్టు ఆమె తెలిపారు.
     

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

Show comments