'నాన్న నన్ను బాగా చదువుకోవాలని చెప్పారు'... ఈ మాట నా హృదయాన్ని ద్రవింపజేసింది...

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని యురీ సెక్టార్‌లోని ఆర్మీ క్యాంపుపై పాకిస్థాన్ ముష్కర మూకలు చేసిన దాడిలో 18 మంది మృత్యువాత పడిన విషయం తెల్సిందే. ఈ అమర వీరుల్లో ఓ జవాను కుమారుడు... తండ్రిపోయిన బాధతో కన్నీరుమ

Webdunia
శుక్రవారం, 23 సెప్టెంబరు 2016 (10:46 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని యురీ సెక్టార్‌లోని ఆర్మీ క్యాంపుపై పాకిస్థాన్ ముష్కర మూకలు చేసిన దాడిలో 18 మంది మృత్యువాత పడిన విషయం తెల్సిందే. ఈ అమర వీరుల్లో ఓ జవాను కుమారుడు... తండ్రిపోయిన బాధతో కన్నీరుమున్నీరవుతూ 'నాన్న నన్ను బాగా చదువుకోవాలని చెప్పారు' అనడం తన హృదయాన్ని ద్రవింపజేసిందని గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త మహేష్ సవానీ తెలిపారు. 
 
దీంతో ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమరజవాన్ల పిల్లలందరికీ ఉచిత విద్య అందించాలని నిర్ణయించుకున్నానని ఆయన తెలిపారు. వారికి తాను నడుపుతున్న పీపీ సవానీ పాఠశాలలోనే ఉచిత విద్యనందించేందుకు సిద్ధంగా ఉన్నానని మహేష్ సవానీ ప్రకటించారు. 
 
మంచి విద్యతోపాటు వారికి కావాల్సిన సౌకర్యాలు కూడా కల్పిస్తామని హామీ ఇచ్చారు. సామాజిక సేవలో భాగంగా మహేష్ సవానీ ఇప్పటికే తల్లిదండ్రుల్లేని 472 మంది ఆడపిల్లలకు దగ్గరుండి మరీ వివాహాలు జరిపించి, వారికి దేవుడిచ్చిన తండ్రిగా మారిపోయారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

CPI Narayana: ఐబొమ్మలో సినిమాలు చూశాను.. సమస్య పైరసీలో కాదు.. వ్యవస్థలో.. నారాయణ

నువ్వు ఇల్లు కట్టుకోవడానికి వేరే వాళ్ల కొంప కూలుస్తావా? పూనమ్ కౌర్ ట్వీట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments