Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీట్ రాయలేకపోయిన విద్యార్థులకు తీపి కబురు: సుప్రీం కోర్టు

Webdunia
సోమవారం, 12 అక్టోబరు 2020 (18:55 IST)
ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే నీట్ పరీక్షను ఎంతోమంది విద్యార్థులు రాయలేకపోయారు. కరోనా కారణంగా వీరు పరీక్షకు హాజరుకాలేకపోయారు. ఈ నేపథ్యంలో పరీక్షలు రాయలేకపోయిన విద్యార్థులకు సుప్రీంకోర్టు తీపి కబురు అందించింది. 
 
అక్టోబరు 14న నీట్ పరీక్ష రాసేందుకు అనుమతిస్తున్నట్లు తెలిపింది. కరోనాను దృష్టిలో ఉంచుకొని పరీక్షకు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను సుప్రీంకోర్టు ఆదేశిం చింది. నీట్ ఫలితాలు అక్టోబరు 16 వెల్లడి కానున్నాయి.
 
పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు తప్పనిసరిగా థర్మల్ స్క్రీనింగ్ చేయనున్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ విధిగా ధరించాలని సూచించారు. విద్యార్థుల చేతులను కూడా శానిటైజేషన్ చేస్తారు. మరోవైపు సుప్రీం నిర్ణయం పట్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments