Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతివాదుల వాదనలు వినకుండా బెయిల్ ఇవ్వలేం : కవితకు సుప్రీం షాక్

ఠాగూర్
సోమవారం, 12 ఆగస్టు 2024 (14:56 IST)
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవితకు మరోమారు చుక్కెదురైంది. ఆమెకు ఇప్పటికిపుడు బెయిల్ ఇవ్వలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రతివాదుల వాదనలు వినకుండా మధ్యంతర ఉపశమనం కల్పించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ, సీబీఐ, ఈడీకి ధర్మాసనం నోటీసులు జారీచేసింది. 
 
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టయిన కవితను సీబీఐ అరెస్టు చేయగా, ప్రస్తుతం ఆమె తీహార్ జైలులో ఉంటున్నారు. అయితే, ఈ కేసులో తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలంటూ ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు.. సీబీఐ, ఈడీకి నోటీసులు జారీచేసింది. 
 
ఈ పిటిషన్‌‍పై వెంటనే విచారణ చేపట్టాలని కవిత తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ కోర్టును కోరారు. అయితే, ప్రతివాదుల వాదనలు వినకుండా మధ్యంతర ఉపశమనం కల్పించలేమని పేర్కొన్న జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఈ నెల 20వ తేదీకి వాయిదా వేశారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: కమల్ హాసన్‌ను క్షమాపణ చెప్పమని కోరడం తగదు: సుప్రీం కోర్టు

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments