Webdunia - Bharat's app for daily news and videos

Install App

దివ్యాంగులకు ఇంటికే టీకాలు వేయలేరా? కేంద్రానికి సుప్రీం నోటీసు

Webdunia
సోమవారం, 20 సెప్టెంబరు 2021 (13:42 IST)
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రస్తుతం దేశంలో ముమ్మరంగా వ్యాక్సినేషన్ జరుగుతోంది. అనేక రాష్ట్రాల్లో వృద్ధులకు ఇంటివద్దే టీకాలు వేస్తున్నారు. అలాగే, దివ్యాంగులకు కూడా టీకాలు వేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం ఒకటి దాఖలైంది. దీన్ని అపెక్స్ కోర్టు విచారణకు స్వీకరించింది. 
 
ఆయోగ్ అనే సంస్థ ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఇంటింటికీ వెళ్లి దివ్యాంగులకు కరోనా మహమ్మారి టీకాలు వేయాలని ఈ సంస్థ కోరింది. దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు.. కేంద్ర సర్కార్‌‌కు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ఆదేశాలు జారీచేసింది. దీనిపై స్పందించక పోతే చర్యలు తప్పవని హెచ్చరించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

డైరెక్టర్లే నన్ను కొత్తగా చూపించే ప్రయత్నం చేయాలి : బ్రహ్మానందం

సుధీర్ బాబు హీరోగా జీ స్టూడియోస్ సమర్పణలో జటాధర ప్రారంభం

యుద్దం రేపటి వెలుగు కోసం అనేది త్రికాల ట్రైలర్

మహిళా సాధికారతపై తీసిన నేనెక్కడున్నా ట్రైలర్ విడుదల చేసిన ఈటల రాజేందర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments