Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత జాలర్ల హత్య కేసు.. ఇటలీ నావికుల్లో ఒకరికి బెయిల్ నిబంధనల సడలింపు.. ఇంటికెళ్ళొచ్చు..!

Webdunia
గురువారం, 26 మే 2016 (16:29 IST)
2012లో ఇటలీకి చెందిన ఇద్దరు నావికులు కేరళ తీరంలో ఇద్దరు భారత మత్స్యకారులను సముద్ర దొంగలుగా భావించ కాల్చి చంపేసిన ఘటనలో కేంద్ర ప్రభుత్వం ఆ నావికులిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతోంది. ఈ నేఫథ్యంలో ఇద్దరు భారతీయ జాలర్ల హత్య కేసులో విచారణ ఎదుర్కుంటున్న ఇటాలియన్ నావికుల్లో ఒకరైన సాల్వటోర్ గిరోన్‌కు ఇంటికెళ్లేందుకు అనుమతి లభించింది. 
 
ఇటీవల ఐక్యరాజ్య సమితికి చెందిన  పర్మనెంట్‌ కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ కూడా గిరోన్‌కు బెయిల్‌ నిబంధనలు సడలించాలని ఆదేశించిన తరుణంలో బెయిల్ నిబంధనల్లో సడలింపు ఇవ్వాలని గిరోన్ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు నిబంధనలను సడలించింది. ఇంకా గిరోన్‌ను ఇంటికెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. 
 
కేంద్ర ప్రభుత్వం కూడా మానవతాదృక్పథంతో గిరోన్‌కు మద్దతు తెలిపింది. కాగా ఇద్దరు నావికులు చమురు ట్యాంకర్‌కు కాపలా కాస్తున్నారని.. జాలర్లను దొంగలుగా భావించి పొరపాటున కాల్చి చంపినట్లు ఇటలీ వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కల్కి 2898 AD ప్రపంచవ్యాప్తంగా 4 రోజుల్లో 555 Cr+ వసూళ్లు

భారతీయుడు2 లో క్యాలెండర్ సాంగ్ చేస్తున్న మోడల్ డెమి-లీ టెబో

కల్కి మొదటి వారాంతం హిందీ, ఉత్తర అమెరికా కలెక్టన్ల వివరాలు

కల్కిలో అర్జునుడుగా విజయ్ దేవరకొండ.... తన పాత్రపై తొలిసారి స్పందన

తీవ్ర జ్వరంతో ఆస్పత్రి పాలైన బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments