Webdunia - Bharat's app for daily news and videos

Install App

సునంద పుష్కర్‌ హత్య మిస్టరీ: శశిథరూర్‌ వద్ద విచారణ.. ఏం చెప్పారు?

Webdunia
ఆదివారం, 14 ఫిబ్రవరి 2016 (13:56 IST)
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సునందా పుష్కర్ హత్య కేసులో మిస్టరీ ఇంకా వీడలేదు. సునంద హత్య కేసులో కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్‌ను ఢిల్లీ ప్రత్యేక పోలీసు బృందం మరోసారి ఆదివారం ప్రశ్నించింది. దాదాపు 5 గంటల పాటు విచారణ సాగగా, సునందను ఎవరు చంపారన్న ప్రశ్నను పలుమార్లు అడిగినట్టు తెలుస్తోంది. కాగా, శశిథరూర్ మాత్రం ఔషధాల మోతాదు ఎక్కువగా తీసుకోవడం వల్లే ఆమె మరణించిందని సమాచారం. 
 
అంతకుమించి మరేమీ జరగలేదని శశిథరూర్ సమాధానం ఇచ్చినట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కాగా, తొలుత సునందా పుష్కర్ సహజమరణం చెందారన్న నిర్ణయానికి వచ్చిన పోలీసులు, ఆపై ఆమెది అనుమానాస్పద మృతిగా భావించి కేసు విచారణను వేగవంతం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె సహజంగా మరణించలేదని.. తమ విచారణ మేరకు ఆమెది అసహజ మరణమేనని ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ ఎస్పీ వెల్లడించారు.  

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments