Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌ శక్తిమంతమైన ప్రజాస్వామిక దేశం: సుమిత్రా మహాజన్‌

Webdunia
గురువారం, 26 నవంబరు 2015 (12:41 IST)
భారత్ అత్యంత శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశమని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా లోక్‌సభలో స్పీకర్ సుమిత్రా మహాజన్ మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ సేవలను ఆమె కొనియాడారు. రాజ్యాంగ నిర్మాణంలో పాలుపంచుకున్న మహానీయులకు వందనాలు తెలిపారు. 
 
ప్రజా సమస్యల పరిష్కారం కోసం అందరం కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా గురుశుక్రవారాల్లో అంబేద్కర్ గౌరవార్థం ప్రత్యేక సమావేశాలు, తీర్మానంపై చర్చ జరగనుంది. వ్యవస్థలకు ప్రజా పునాదిని ఏర్పరిచిన దార్శనికత అంబేద్కర్‌ సొంతమని ఆయన సేవలను కొనియాడారు. సామాజిక సమానత్వానికి అంబేద్కర్‌ పెద్దపీట వేశారన్నారు. 

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

Show comments